ఆంధ్ర ఆక్టోపస్ మరోసారి నోరు విప్పారు. ఏపి ఎన్నికల ఫలితాల పైన చెప్పకనే చెప్పేసారు. తెలంగాణ ఎన్నికల పైన తన జ్యోస్యం ఎందుకు విఫలమైందో కూడా చెబుతానంటున్నారు. అయితే, ఆయన వ్యాఖ్యల ద్వారా ఓ విషయంలో స్పష్టత వచ్చింది. లగడపాటి అంచనాలే టిడిపి ధీమాకు కారణంగా తెలుస్తోంది. ఇంతకీ లగడపాటి ఏం చెప్పారంటే..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WamqjX
ఏపీ ఫలితం చెప్పేసిన లగడపాటి ! టీడీపీ ధీమాకు ఆయన జోస్యమే కారణమా?
Related Posts:
వైద్యుల మీద దాడి కేసు, పొలీస్టేషన్ లో లొంగిపోయిన నాయకురాలు అశ్విని గౌడ!బెంగళూరు: బెంగళూరు నగరంలోని విక్టోరియా ఆసుపత్రి ఆవరణంలోని మింటో ఆసుపత్రి వైద్యుల మీద దాడులు చేశారని ఆరోపిస్తూ నమోదైన కేసులో కర్ణాటక రక్షణా వేదిక (కరవే… Read More
కిటికీలకు 73 లక్షలు.. రోడ్డుకు రూ.5 కోట్లు.. ప్రజాధనం దుర్వినియోగం.. జగన్ సర్కార్పై చంద్రబాబు ఫైర్ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దుబారా ఖర్చు చేస్తున్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు. జగన్ ఇంటి కోసం లక్షలు వ్యయం చేయడం ఏ… Read More
కనెక్ట్ టూ ఆంధ్రా : ఎమ్మెల్యే ఆర్కే అయిదేళ్ల జీతం విరాళంగా: సీఎం పిలుపిచ్చారు...ఆళ్ల స్పందించారు..!ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొత్తగా కనెక్ట్ టూ ఆంధ్రా వెబ్ పోర్టల్ ను ప్రారంభించారు. దీని ద్వారా ప్రభుత్వ పధకాలు..కార్యక్రమాల్లో ప్రవాసాంధ్రులు..అవకాశం ఉన్నవ… Read More
లేడీ కాదు కిలేడీ.. పదుల సంఖ్యలో యువకులు... వేధింపులు తాళలేక, యువకుడు..ఆమె తేనేపూసిన కత్తి.. కమ్మని మాటలు చెప్పి బుట్టలో పడేస్తోంది. మీరు ఆమె మాయలో పడ్డారో ఇక అంతే సంగతులు. మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. మీరు నమ్మిన న… Read More
మొండి మొగుడు పెంకి పెళ్లాం: పాడు పంచాయితీ, అక్కడ కాపురం, ఇక్కడ విడాకులా, పవార్!ముంబై: ప్రజా ప్రభుత్వంలో ప్రజలే ప్రభువులు అంటారు. ఓటు వేసిన ప్రజల యోగక్షేమాలు చూడటానికే ప్రజా ప్రతినిధులు పని చెయ్యాలి. అయితే మహారాష్ట్రలో పరిస్థితి వ… Read More
0 comments:
Post a Comment