Sunday, April 14, 2019

చంద్ర‌బాబు తో సీఈసీ సై : ఇవియం ల పై చ‌ర్చ‌కు సిద్దం : ఆయ‌న ను అనుమ‌తించం..!

టిడిపి అధినేత చంద్ర‌బాఢిబు చేస్తున్న ఆరోప‌ణ‌ల పై చ‌ర్చ‌కు సిద్ద‌మ‌ని ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిం ది. ఇవియం లు మేనేజ్ చేసే అవ‌కాశం ఉంద‌ని..ప్ర‌జాస్వామ్యం మ‌నుగ‌డ‌కు ప్ర‌మాద‌క‌ర‌మ‌ని చంద్ర‌బా బు ఆందోళ‌న వ్య‌క్తం చేసారు. ఢిల్లీ వేదిక‌గా ఈవియం ల పై చేసిన ఆరోప‌ణ‌ల‌కు..స్పందించిన సీఈసీ వీటి నిర్వ‌హ‌ణ పూ చ‌ర్చ కు సిద్ద‌మ‌ని..అందుకు రావాల‌ని ఆహ్వానించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Xe4Snf

Related Posts:

0 comments:

Post a Comment