టిడిపి అధినేత చంద్రబాఢిబు చేస్తున్న ఆరోపణల పై చర్చకు సిద్దమని ఎన్నికల సంఘం ప్రకటించిం ది. ఇవియం లు మేనేజ్ చేసే అవకాశం ఉందని..ప్రజాస్వామ్యం మనుగడకు ప్రమాదకరమని చంద్రబా బు ఆందోళన వ్యక్తం చేసారు. ఢిల్లీ వేదికగా ఈవియం ల పై చేసిన ఆరోపణలకు..స్పందించిన సీఈసీ వీటి నిర్వహణ పూ చర్చ కు సిద్దమని..అందుకు రావాలని ఆహ్వానించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Xe4Snf
చంద్రబాబు తో సీఈసీ సై : ఇవియం ల పై చర్చకు సిద్దం : ఆయన ను అనుమతించం..!
Related Posts:
జయం మనదే..మన లెక్క పక్కా : అమరావతికి తరలి రండి : టిడిపి అభ్యర్దులతో బాబు స్పెషల్ మీట్..ఇప్పటి వరకు తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు..ఇప్పుడు నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళి పైన దృష్టి సారించార… Read More
కాంగ్రెస్ అభ్యర్థి తరుపున షోషల్ ప్రచారం చేసిన ముఖేష్ అంబానీఎన్నికల్లో తమకు నచ్చిన అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం మహమహ నాయకులే రంగంలోకి దిగుతున్నారు. కాగా ఈకోవలోకి బడా పారీశ్రామిక వేత్తలు సైతం చేరారు. ఈ నేపథ్య… Read More
మోడీసేన వ్యాఖ్యలపై ఈసీ సీరియస్.. కేంద్రమంత్రి నఖ్వీకి వార్నింగ్ఢిల్లీ : లోక్సభ ఎన్నికల వేళ మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణాస్త్రాలు సంధిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ క్రమంలో యూపీ సీఎం యోగ… Read More
కల్యాణం .. కమణీయం : వైభవంగా ఒంటిమిట్ట రాములోరి కల్యాణం, పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబుకడప : రాములోరి కల్యాణం ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో కన్నులపండువగా జరిగింది. మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపాలంకరణల మధ్య కోదండరాముడు .. సీతమ్మ వారి మ… Read More
2 దశాబ్ధాల బద్ద శత్రువులు..! కలగా గడిచిన 24 ఏళ్లు.. ఒకే వేదిక పైకి ములాయం, మాయావతిమైన్పురి : రాజకీయంలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని అంటారు. ఇది ఒక రకంగా వాస్తవంలా కనిపిస్తుంది. నేతలు ఏ పార్టీలో ఉన్నా.. మైకులు విరగ్గొట్ట… Read More
0 comments:
Post a Comment