మంగళూరు : ఉగ్రవాదులపై సైన్యం దాడులు నిర్వహిస్తే .. విపక్షాలకు ఆధారాలు కావాలట, అని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. పాకిస్థాన్ పై వైమానిక దళం చేసిన మెరుపుదాడులకు సంబంధించి సాక్ష్యాలు కావాలని అడిగారు. వారి సామర్థ్యం మీద సందేహాలు వ్యక్తం చేశారు అని మండిపడ్డారు. శనివారం ఆయన మంగళూరులో ప్రచారం నిర్వహించారు. సైనికాధికారుల లేఖ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Iif8Y6
సైనికుల సామర్థ్యంపైనే సందేహాలు : విపక్షాలపై మోదీ విసుర్లు
Related Posts:
300 సీట్లు వస్తాయంటే కొంతమంది నవ్వారు : ప్రధాని నరేంద్రమోడీఆరవ దశ ఎన్నికల ప్రచారంలోనే తాను బీజేపీ 300 పైగా సీట్లను సాధిస్తామని చెప్పానన్నారు ప్రధాని నరేంద్రమోడీ, అయితే అప్పుడు చాలమంది ఎద్దెవా చేశారని అన్నారు. … Read More
75 రోజుల ఎన్నికల ప్రక్రియకు బ్రేక్... ఎన్నికల నిబంధనలు ఎత్తివేసిన ఈసీసార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నోటిఫికేషన్ విడుదలైన మార్చి 10నుండి అమల్లోకి వచ్చిన ఎన్నికల నియామాళిని ఎన్నికల కమిషన్ ఎత్తివేసింది. దీనికి సంబంధించి ఓ ప్… Read More
నేపాల్లో రెండు చోట్ల బాంబు పేలుడు.. నలుగురు మృతినేపాల్లో రెండు చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో నలుగురు వ్యక్తులు మృత్యువాతపడగా మరో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. కాగా ఆదివారం సాయంత్రం 4.30… Read More
భార్య ,కొడుకును చంపి పారీపోయిన భర్త... మూసాపేటలో దారుణంహైదరాబాద్లోని మూసపేటలో దారుణం జరిగింది. భార్యతోపాటు నాలుగు సంవత్సరాల కొడుకును కూడ దారుణంగా చంపి పారిపోయాడు ఓ కిరాతకుడు.. ఉత్తరప్రదేశ్కు చెందిన రాజేశ… Read More
ఎన్డీఏ 250 సీట్ల దగ్గర ఆగిపోయి ఉండాల్సింది..ఇన్ని రావనుకున్నా! అయినా వదిలి పెట్టను!న్యూఢిల్లీ: కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటు కాబోయే ఎన్డీఏ కూటమికి ఇంత భారీ మెజారిటీ రాకుండా ఉంటే బాగుండేదని కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జ… Read More
0 comments:
Post a Comment