న్యూఢిల్లీ : రోహిత్ శేఖర్ తివారీ మృతి షాక్ కలిగించిందన్నారు ఆమె తల్లి ఉజ్వల. రోహిత్ మరణానికి వ్యక్తిగత జీవితమే కారణమని పేర్కొన్నారు. దీనికితోడు రాజకీయ ఆరంగ్రేటానికి ఇబ్బందులు ఎదుర్కొవడం కూడా ఓ కారణమని వివరించారు. రోహిత్ హత్యకు గురయ్యాడనే వార్తతో తేరుకోలేకపోతున్నానని ఆమె వివరించారు. భార్యతో గొడవలురోహిత్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vdfFC6
Sunday, April 21, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment