Tuesday, April 23, 2019

టీడీపీలో కోవ‌ర్టులున్నారా !? చంద్రబాబు ఆ కామెంట్స్ ఎందుకు చేశారు ? ఎవర్ని ఉద్దేశించి చేశారు ?

ఏపిలో ఎన్నిక‌లు ముగిసాయి. పోలింగ్ జ‌ర‌గిన రాత్రి నుండి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు..వైసిపి అధినేత జ‌గ‌న్ ఇద్ద‌రూ త‌మదే విజ‌యం అంటూ ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో టిడిపి అధినేత చంద్ర‌బాబు పోస్ట్ పోల్ స‌ర్వేలు చేయించారు. స‌ర్వే సంస్థ‌లు అన్నీ టిడిపి గెలుస్తుందంటూ చెబుతున్నారు. ఇక‌, ఎన్నిక‌ల్లో పోటీ చేసిన పార్టీ అభ్య‌ర్దుల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ స‌మీక్ష‌ల్లో ఆయ‌న చేస్తున్న వ్యాఖ్య‌లు ఆస‌క్తి క‌రంగా మారాయి..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ICuuXu

Related Posts:

0 comments:

Post a Comment