ఏపిలో ఎన్నికలు ముగిసాయి. పోలింగ్ జరగిన రాత్రి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు..వైసిపి అధినేత జగన్ ఇద్దరూ తమదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు పోస్ట్ పోల్ సర్వేలు చేయించారు. సర్వే సంస్థలు అన్నీ టిడిపి గెలుస్తుందంటూ చెబుతున్నారు. ఇక, ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్దులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ICuuXu
టీడీపీలో కోవర్టులున్నారా !? చంద్రబాబు ఆ కామెంట్స్ ఎందుకు చేశారు ? ఎవర్ని ఉద్దేశించి చేశారు ?
Related Posts:
మొన్న మోడీ రాఖీలు... నిన్న మోడీ వెడ్డింగ్ కార్డులు: ఇదే జాబితాలోకి కొత్త ఐటెంప్రధాని మోడీ... ప్రపంచ దేశ నాయకులతో సైతం సలాం కొట్టించుకుంటున్న ఏకైక ప్రధాని. మోడీ ఎక్కడికి వెళ్లిన ఆదేశ ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి మనదేశం… Read More
చీరల కోసం సిద్ధిపేటలో తొక్కిసలాట ..నగలు,నగదు చోరీ..మహిళల ప్రాణాలతో మాల్స్ చెలగాటషాపింగ్ మాల్స్ మహిళల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయా ? 10రూపాయలకే చీర అంటూ బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ మహిళల బలహీనతలతో ఆడుకుంటున్నాయా ? వాణిజ్య ప్రకటనలకు బదు… Read More
ఇక తెలంగాణలో 33 జిల్లాలు..! రేపటి నుండి మరో రెండు జిల్లాలు అందుబాటులోకి..!!హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుస్తోంది. పరిపాలనకు చిన్న రాష్ట్రాలు, జిల్లాలు అనుకూలంగా ఉంటాయని… Read More
గంటా లక్ష్యం ముఖ్యమంత్రి కుర్చీ : నా జోలికి రావద్దు : గంటా పై అవంతి సంచలనం..!నాటి స్నేహితుడు..రాజకీయ మిత్రుడు గంటా శ్రీనివాస రావు పై తాజాగా వైసిపి లో చేరిన అవంతి శ్రీనివాస రావు తీవ్ర స్థాయిలో విరుచుకుడ్డారు.గంటా లక్ష్యం ముఖ్య… Read More
అమర జవాన్ కుటుంబం సంచలన వ్యాఖ్యలు..! మోదీ సర్కార్ మీద నమ్మకం లేదన్న జవాన్ భార్య..!!జమ్మూ/ హైదరాబాద్ : పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రదీప్ సింగ్ కుటుంబం సంచలన వ్యాఖ్యలు చేసింది. పుల్వామాలోని జవాన్లు చేసిన త్యాగం వ్యర్థం క… Read More
0 comments:
Post a Comment