ఏపిలో ఎన్నికలు ముగిసాయి. పోలింగ్ జరగిన రాత్రి నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు..వైసిపి అధినేత జగన్ ఇద్దరూ తమదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు పోస్ట్ పోల్ సర్వేలు చేయించారు. సర్వే సంస్థలు అన్నీ టిడిపి గెలుస్తుందంటూ చెబుతున్నారు. ఇక, ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్దులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ICuuXu
టీడీపీలో కోవర్టులున్నారా !? చంద్రబాబు ఆ కామెంట్స్ ఎందుకు చేశారు ? ఎవర్ని ఉద్దేశించి చేశారు ?
Related Posts:
Nipah Virus : కేరళలో నిఫా కలకలం-12 ఏళ్ల బాలుడు మృతి-ఓవైపు కరోనా వణికిస్తుండగానే...కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతోంది. కోజికోడ్లో 12 ఏళ్ల ఓ బాలుడు నిఫా వైరస్ బారినపడి మృతి చెందాడు.ఆదివారం(సెప్టెంబర్ 5) తెల్లవారుజామున అతను మృతి చెందిన… Read More
Teachers Day : గురువులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా... సీఎం జగన్ టీచర్స్ డే శుభాకాంక్షలుఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.'చదువే తరగని ఆస్తి.. గురువే రూపశి… Read More
జీవీఎంసీ కమిషనర్ సృజన ట్వీట్ కలకలం-వైసీపీ నేతలతో వార్ నేపథ్యం-ఏం జరుగుతోంది ?ఏపీలో మూడు రాజధానులు తెరపైకి వచ్చాక విశాఖకు పెరిగిన ప్రాధాన్యత ఇప్పుడు అక్కడ వైసీపీ నేతలకు వరంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మార్చుకు… Read More
టార్గెట్ సెక్స్ వర్కర్స్-పోర్న్ సైట్లు జల్లెడ పడుతున్న తాలిబన్లు-జాబితా సిద్ధమయ్యాక బహిరంగ శిరచ్చేదనం...ఆఫ్గనిస్తాన్లో ఇక రేపో మాపో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్న తాలిబన్లు... తమ పాలన ఎలా ఉండబోతుందో ఇప్పటినుంచే ప్రజల్లోకి సంకేతాలు పంపిస్తున్నారు. దేశం… Read More
గల్లా ఫ్యామిలీకి మరో ఎదురు దెబ్బ-ఈసారి టార్గెట్ గల్లా ఫుడ్స్-భూముల పిటిషన్ పై హైకోర్టు నోటీసులుఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఓ వెలుగు వెలిసిన ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన గల్లా సంస్ధలు ఇప్పుడు వైసీపీ హయాంలో వరుసగా ఇబ్బందుల్లో పడుతున్నాయి.… Read More
0 comments:
Post a Comment