దేశవ్యాప్తంగా మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్లోని సున్నిత ప్రాంతమైన అనంతనాగ్ లోక్సభ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.ఇప్పటికే గట్టి భద్రతా చర్యలు చేపట్టింది ఎన్నికల సంఘం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చేపట్టింది. ముందస్తు చర్యల్లో భాగంగా అక్కడ ఇంటర్నెట్ను కూడా బంద్ చేశారు ఎన్నికల అధికారులు. ఉదయం ఏడు గంటలకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XAf8GA
ఇందుకోసమేనా : ఆ నియోజకవర్గంలో ఓటు వేసేందుకు ఆసక్తి చూపని ఓటర్లు
Related Posts:
ఆ నలుగురికీ పద్మాభాషేకం ..గణతంత్రి దినోత్సవాన్ని పురస్కరించుకొన కేంద్రం ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో భాగంగా.. విభిన్న రంగాల్లో విశేష సేవలందించిన నలు… Read More
ఎన్నో అవరోధాలు అదిగమించి ఏపి ఎదుగుతోంది..! -గవర్నర్ నరసింహన్..!అమరావతి/ హైదరాబాద్ : ఏపీలో 70వ గణంతత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్య… Read More
70వ గణతంత్ర దినోత్సవం: రిపబ్లిక్ డేను ఎందుకు జరుపుకుంటారంటే?జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత" ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు… Read More
'భారత రత్నం' నానాజీ దేశ్ముఖ్: ఎవరీ వ్యక్తి.. ఆయన దేశానికి అందించిన సేవలేంటి..?అది అక్టోబర్ 11, 1916, మహారాష్ట్రలోని హింగోలీ జిల్లాలో ఉన్న కడోలి అనే గ్రామం. ఆ గ్రామంలో ఆ రోజు పుట్టిన బిడ్డ ఏదో ఒకరోజు దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్త… Read More
లైవ్: ఆంధ్రప్రదేశ్లో ఘనంగా ప్రారంభమైన 70వ గణతంత్ర వేడుకలుఆంధ్రప్రదేశ్లో 70వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ఏడు గంటల నుంచే విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో వేడుకలు ప్రారంభమయ్యాయి. గణతంత్ర వేడు… Read More
0 comments:
Post a Comment