నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో గతేడాది సెప్టెంబర్ 14న జరిగిన పరువు హత్య కేసు సంచలనం సృష్టించింది. కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో అమృతతో పాటు ఆస్పత్రికి వెళ్లి వస్తున్న ప్రణయ్ను ఆమె తండ్రి మారుతీరావు హత్య చేయించాడు. ఈ ఘటనపై కేసులో ప్రధాన నిందితుడు మారుతి రావు, ఆయన తమ్మడు శ్రవణ్ కుమార్, మరో నిందితుడు కరీంలను
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GPxcqL
Sunday, April 28, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment