Sunday, April 28, 2019

`యే హై బొంబే మేరీ జాన్`: మ్యాన్ హోల్ పడి.. లేచిన కోటీశ్వరుడు: దుర్గంధాన్ని భరించలేకపోయారట

ముంబై: `కాళ్లకైనా, కార్లకైనా సడక్ ఒక్కటే, పారిశుద్ధ్య కార్మికులకైనా, కోటీశ్వరులకైనా మ్యాన్ హోల్ ఒక్కటే..` అని నిరూపించిన ఘటన ఇది. ఖరీదైన కారును పార్క్ చేసి, రోడ్డు మీద నడుచుకుంటూ షాపింగ్ మాల్ కు వెళ్లారో కోటీశ్వరుడు. అలాంటిలాంటి కోటీశ్వరుడు కాదు. సింగపూర్ ప్రధాన కేంద్రంగా, ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను కొనసాగిస్తున్న హీలియస్ క్యాపిటట్ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2XPHRan

Related Posts:

0 comments:

Post a Comment