హైదరాబాద్ : రాష్ట్ర రాజకీయ నేతలకు వరుస ఎన్నికలు ఆర్థిక కష్టాలను తెచ్చిపెట్టాయి. డిసెంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు, మొన్న లోక్ సభ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు,.. ఇలా ప్రతి ఎన్నికల్లో ఉన్నదంతా ఖర్చు పెట్టిన నేతలు ఇప్పుడు పరిషత్ ఎన్నికలు వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మీకోసం గల్లీ గల్లీ తిరిగాం.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KSx3qm
ఎటు చూసినా ఎన్నికలే..! చేతిలో చిల్లిగవ్వ లేదంటున్న నేతలు..! ఏంది పరిష్కారం..?
Related Posts:
బ్రాడ్ బ్యాండ్ సేవల్లో జియో మరో విప్లవం : గిగా ఫైబర్ ప్లాన్ వాటి సబస్క్రిప్షన్ ధరలు ఇవే..?న్యూఢిల్లీ: టెలికాం రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చిన రిలయన్స్ జియో సంస్థ తాజాగా బ్రాండ్ బ్యాండ్ సేవలతో మరో సంచలనం నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇ… Read More
ఆమె మంత్రిగా సమర్థురాలు కారు... ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా వెళుతోంది: రాహుల్ గాంధీన్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందంటూ ప్రధాని మోడీని అటాక్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భారత ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పిందని చెబుతూ ఓ… Read More
పాకిస్థాన్లో పెట్రోల్, డీజిల్ పైపైకి.. జల్లుమంటున్న సామాన్యుడి గుండెఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. దీంతో చమురు ధరలను పెంచాలని ఆయిల్ గ్యాస్ డెవలప్మెంట్ అథారిటీ (ఓజీఆర్ఏ) విజ్ఞప్తి … Read More
దారుణం: ఉన్నావో కేసులో.. బాధితురాలి చెల్లిని కూడా వదిలిపెట్టలేదు..!!ఉన్నావో అత్యాచారం కేసు విచారణలో పలు కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఎమ్మెల్యే అత్యాచారం చేయడంతోపాటు బాధితురాలి చెల్లెలిపై కూడ ఎమ్మెల్యే అనుచరులు సైతం లైం… Read More
పోలవరం ఇక కలగానే: నవయుగకు నోటీసులపై చంద్రబాబు ఫైర్: ఇదే జగన్ చిత్తశుద్ది..!పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగిస్తున్న నవయుగ సంస్థకు నోటీసులు ఇవ్వటం..కాంట్రాక్టు నుండి తప్పుకోమని ప్రభుత్వం సూచించటం పైన ప్రతిపక్ష నేత … Read More
0 comments:
Post a Comment