సిమ్లా : సార్వత్రిక ఎన్నికల వేళ హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రామ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన సహచర మంత్రి అనిల్ శర్మ .. మంది నియోజకవర్గంలో ప్రచారం చేయాలని స్పష్టంచేశారు. క్యాంపెయిన్ చేయకుంటే క్యాబినెట్ నుంచి తప్పిస్తానని, బీజేపీ పార్టీ నుంచి కూడా వైదొలగాలని హుకుం జారీచేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X5rI06
పార్టీ, కుమారుడా ? : ప్రచారం చేయకుంటే క్యాబినెట్ నుంచి తప్పుకో, హిమాచల్ సీఎం అల్టిమేటం
Related Posts:
టీడీపీలోకి వంగవీటి రాధాకు స్వాగతం, ఆ పదవి ఆఫర్?: జగన్కు రెండ్రోజుల గడువు వెనుక!విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ఆ లేఖలు ఘాటుగానే వ్య… Read More
పౌర్ణమి-అమావాస్య: రెండింటికి తేడా ఏమిటి?పౌర్ణమి - అమావాస్య పౌర్ణమి నాటి రాత్రికి మరో రాత్రికీ ఎంతో భేదం ఉంటుంది. కాస్త పిచ్చి ఉన్నవాళ్లకి ఈ భేదం బాగా తెలుస్తుంది. ఇది ఎందుకు జరుగుతుందో చూద్ద… Read More
పంచాయతీ పోరుకు రె'ఢీ'.. నేడే తొలివిడత పోలింగ్గ్రామ పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది. సోమవారం తొలి విడత పోలింగ్ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పంచాయతీలకు తొలి ఎన్నికలు కావడంతో ఉత్కంఠ నెలకొం… Read More
నేడే ఎన్నికల క్యాబినెట్: ప్రజాకర్షక నిర్ణయాలకు ఆమోదం..!ఏపి ప్రభుత్వం ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. ఎన్నికల కోసం తాయిలాలు ప్రకటించేందుకు సిద్దమైంది. దీని కోసం ఏపి క్యాబినెట్ కీలక సమావేశం ఈ రోజు జ… Read More
లండన్లో \"తాల్\" సంక్రాంతి.. అలరించిన వేడుకలులండన్ : విదేశీగడ్డపై తెలుగు సౌరభం వెల్లివిరిసింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (TAL) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జనవరి 19న… Read More
0 comments:
Post a Comment