సిమ్లా : సార్వత్రిక ఎన్నికల వేళ హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రామ్ ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన సహచర మంత్రి అనిల్ శర్మ .. మంది నియోజకవర్గంలో ప్రచారం చేయాలని స్పష్టంచేశారు. క్యాంపెయిన్ చేయకుంటే క్యాబినెట్ నుంచి తప్పిస్తానని, బీజేపీ పార్టీ నుంచి కూడా వైదొలగాలని హుకుం జారీచేశారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X5rI06
Friday, April 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment