ఏపిలో జరిగిన ఎన్నికల్లో లాండ్ స్లైడ్ విక్టరీ సాధిస్తుందని వైసిపి అధినేత జగన్ ధీమా వ్యక్తం చేసారు. ఎన్నికల్లో 85 శా తం వరకు పోలింగ్ జరగటం శుభ సూచికం అన్నారు. పోలింగ్ జరగకుండా..పోలింగ్ శాతం తగ్గించేందుకు చంద్రబా బు దిగజారి వ్యవహరించారని ఆరోపించారు. మహిళా ఓటర్లు వైసిపి కే అండగా నిలిచారన్నారు. చంద్రబాబు కుట్రలు ప్రజలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IhXHqG
వైసిపి భారీ మెజార్టీ సాధిస్తుంది: మహిళల ఓట్లు వైసిపి కే: ఇది ప్రజా విజయం : జగన్..!
Related Posts:
పెద్ద నోట్ల రద్దు ముసుగులో భారీ అవినీతి..! మోదీ, చంద్రబాబు విఫలమయ్యారన్న కేఏ పాల్..!!విజయవాడ: ఎప్పుడూ సంచలన రాజకీయ ప్రకటనలు చేసే ఏకే పాల్ ఈసారి ప్రధాని మోదీ, ఏపీ సీయం చంద్రబాబు నాయుడును టార్గాట్ చేసారు. ఏపిలో చంద్రబాబు నాయుడు… Read More
ప్రారంభమైన పంచాయతీ నామినేషన్ల ప్రక్రియ..! ఎక్కడి సమస్యలు అక్కడే..!!హైదరాబాద్: పంచాయతీ హడావిడి మొదలైంది. గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇవాళ్టి నుండి నామినేషన్ లు స్వీకరణ ప్రారం… Read More
రెండింట్లో ఏం జరిగినా వైసీపీదే గెలుపు!: పవన్ కళ్యాణ్ మీద జగన్ అంచనా ఏమంటే?అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీల మధ్య పోటా పోటీ ఉండే అవకాశ… Read More
కోడికత్తి సినిమా స్క్రిప్టు కేంద్రానిదే..! దర్శకుడు మోదీ..!! లోకేష్ ఘాటు విమర్శలు..!!అమరావతి/ హైదరాబాద్ : ఏపి ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ ఘాటుగా విమర్శించారు. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన … Read More
'అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్తో ఉత్తమ్ కుమ్మక్కు, భయపడి కౌగిలించుకునే రకం'హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ ఇంచార్జ్ కుంతియాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే… Read More
0 comments:
Post a Comment