ఢిల్లీ : ఒడిశాలో ప్రధాని మోడీ హెలికాప్టర్ను తనిఖీ చేసిన ఐఏఎస్ అధికారి మహ్మద్ మొహిసిన్ సస్పెన్షన్ను ఎలక్షన్ కమిషన్ ఎత్తివేసింది. ఆయన సస్పెన్షన్పై బెంగళూరులోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్.. క్యాట్ స్టే విధించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్పై స్టే ఇచ్చిన క్యాట్.. ఈసీతో పాటు మరో నలుగురికి నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2L54VAF
మోడీ ఛాపర్ తనిఖీ చేసిన ఐఏఎస్పై సస్పెన్షన్ ఎత్తివేత
Related Posts:
కరోనా ఎఫెక్ట్ : కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలపై పూర్తిగా నిషేధంఏపీ రాజధాని ప్రాంతంలోని గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులు రాష్ట్ర ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల మధ… Read More
తెలంగాణ రాష్ట్రంలో కరోనా హాట్ స్పాట్ జిల్లాలు ఇవే, ఆరెంజ్ జోన్లో ఈ జిల్లాలున్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనావైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న హాట్స్పాట్ జిల్లాల జాబితాను కేంద్రం బుధవారం విడుదల చేసింది. దేశంలో ఉన్న మొత్తం 640 జిల్లా… Read More
coronavirus: ఏపీలో 23 పాజిటివ్ కేసులు, 525కి చేరిన సంఖ్య, 14 మంది మృతి..ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరో 23 నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 525కి చేరుకుంది. వీరిలో 20 మంది కోలుకొని ఆస్పత్రి నుం… Read More
కరోనా షాకింగ్: దగ్గాడని స్నేహితుడ్ని తుపాకీతో కాల్చేశాడు!గ్రేటర్ నోయిడా: ప్రపంచాన్ని కరోనావైరస్ వణికిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు తుమ్మినా, దగ్గినా వారిని దూరం పెడుతున్నారు. సామాజిక దూరాన్ని పాటించాలని ప్రభ… Read More
ఆంధ్రప్రదేశ్లో కరోనా హాట్ స్పాట్ జిల్లాలు ఇవే: ఆ రెండు జిల్లాలు మినహా అన్ని!న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం అధికంగా ఉన్న హాట్స్పాట్ జిల్లాల జాబితాను కేంద్రం బుధవారం విడుదల చేసింది. దేశంలో ఉన్న మొత్తం 640 జిల్లాల్లో మ… Read More
0 comments:
Post a Comment