హైదరాబాద్ : ఫలితాల విషయంలో తెలంగాణ ఇంటర్ బోర్డు వైఖరిపై జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయం రణరంగాన్ని తలపించగా.. విద్యార్థి సంఘాలు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించాయి. అధికారులు, విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్య వైఖరిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Vqfz96
ఇంటర్ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాలన్న డిమాండ్పై మీ కామెంట్ ఏంటి?
Related Posts:
జగన్ కొత్త డ్రామా ఇది.. అమరావతిని చంపేసి..: విచారణకు సిద్ధమంటూ నారా లోకేష్ సవాల్అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు సంధించారు టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్. రాజధాని పేరుత… Read More
ఒకవేళ భీమిలి రాజధాని అయితే .. ల్యాండ్ పూలింగ్ కు రైతులు ఒప్పుకుంటారా ?ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం అని,అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఉందని సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన, ఆపై నిపుణుల కమిటీ … Read More
ప్రజలను విడగొట్టడం, ద్వేషం వ్యాప్తి చేయడమే విధి, ప్రధాని నరేంద్ర మోడీపై రాహుల్ గాంధీ ధ్వజంప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఓ రేంజ్లో ఫైరయ్యారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మోడీ విధి ప్రజలను విడగొట్టడం, ద్వేషం వ్యాప్తి చేయడమేనని విమర్శలు చేశారు. భ… Read More
గుట్టలకొద్దీ కండోమ్ ప్యాకెట్లు.. చూసిన జనం షాక్.. అక్కడొద్దని ఆందోళన..ఐదో పదో కాదు.. ఏకంగా రెండు లారీల నిండా వచ్చిపడ్డ కండోమ్ ప్యాకెట్లను చూసి జనం షాక్ తిన్నారు. వాటిని వెంటనే అక్కణ్నుంచి తీసుకెళ్లాలని గొడవపడ్డారు. వినకప… Read More
వేదికపై డీజే హోరు, స్టేజీ సమీపంలో కుప్పకూలిన మ్యూజిక్ లవర్స్.. ఇద్దరిదీ ఏపీనే..గోవాలో నిర్వహించిన సన్బర్న్ మ్యూజిక్ ఫెస్టివల్లో విషాదం చోటుచేసుకుంది. డీజే హోరులో, సింగర్స్ ఊపు తెచ్చే పాటలు పాడుతుండగా మ్యూజిక్ లవర్స్ హోరెత్తిపోయ… Read More
0 comments:
Post a Comment