హైదరాబాద్ : ఫలితాల విషయంలో తెలంగాణ ఇంటర్ బోర్డు వైఖరిపై జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన అధికారుల నిర్లక్ష్యంపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఇంటర్ బోర్డు కార్యాలయం రణరంగాన్ని తలపించగా.. విద్యార్థి సంఘాలు ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించాయి. అధికారులు, విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్య వైఖరిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Vqfz96
ఇంటర్ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ జగదీశ్ రెడ్డి రాజీనామా చేయాలన్న డిమాండ్పై మీ కామెంట్ ఏంటి?
Related Posts:
రాజ్యసభకు నారా లోకేశ్.. గెలిచే సీటైతే చంద్రబాబు చేసేదదే: ఎంపీ నందిగం సురేశ్ సెటైర్‘‘గతంలో ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని దారుణంగా మాట్లాడారు. ఇప్పుడేమో దళితులను చట్టసభల్లోకి పంపడానికే పోటీకి నిలబడ్డామని చెబుతున్నారు. ఎం… Read More
సీబీఐ చేతికి వివేకా హత్య కేసు- కడపలో జగన్ కుటుంబానికి షాక్ లు తప్పవా ?జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి అనుమానాస్పద హత్యపై ఏపీలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ఇప్పుడు జగన్ కుటుంబానికి చుట్టుకోబోతోందా ? ఈ కేసును సీబీఐకి అప… Read More
జగన్ పై పోరుకు సమరసంఖం పూరించిన బీజేపీ ? సీమలో దాడులు అందుకేనా !స్ధానిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలోని కోస్తా జిల్లాలో టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్న వైసీపీ నేతలు.. రాయలసీమలో మాత్రం బీజేపీని టార్గెట్ చేసినట్లుగా కని… Read More
రాహుల్ ఏం చెప్పదలుచుకున్నారు.. అంతా అయిపోయాక సింధియాపై ఇలా.. దాని అర్థమేంటి?డిసెంబర్,2018లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తర్వాత.. కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న చర్చ జరుగుతున్న రోజులవి. అలాంటి తరుణంలో అప్… Read More
జగన్ పార్టీ తరపున పోటీలో 87ఏళ్ల మహిళ: ఎక్కడ్నుంచి అంటే..?కడప: ఏ రాజకీయ నాయకులైనా 60-70ఏళ్లు రాగానే తమ రాజకీయ జీవితానికి ముగింపు పలకాలని అనుకుంటారు. తమ వారసులను రాజకీయాల్లోకి తీసుకువచ్చి తమ బాధ్యతలను వారికి అ… Read More
0 comments:
Post a Comment