ఏపిలోని రాజకీయ నేతలను సిబిఐ వీడటం లేదు. టిడిపి నేతలనే టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలకు సమాధానంగా వైసిపి నేతలను సీబీఐ టార్గెట్ చేసింది. కొద్ది రోజుల క్రితం కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరికి నోటీసులు ఇచ్చిన సీబీఐ..ఇప్పుడు వైసిపి నుండి నర్సాపురం ఎంపీ అభ్యర్దిగా పోటీలో ఉన్న రఘురామకృష్ణంరాజు నివాసంపై దాడులు కొనసాగుతున్నాయి. వైసిపి ఎంపీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2J6aqw3
వదల.. బొమ్మాళి : నిన్న టిడిపి..నేడు వైసిపి అభ్యర్దులే టార్గెట్: నర్సాపురం అభ్యర్ది పై దాడులు..
Related Posts:
నేడే ఎన్నికల క్యాబినెట్: ప్రజాకర్షక నిర్ణయాలకు ఆమోదం..!ఏపి ప్రభుత్వం ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. ఎన్నికల కోసం తాయిలాలు ప్రకటించేందుకు సిద్దమైంది. దీని కోసం ఏపి క్యాబినెట్ కీలక సమావేశం ఈ రోజు జ… Read More
టీడీపీలోకి వంగవీటి రాధాకు స్వాగతం, ఆ పదవి ఆఫర్?: జగన్కు రెండ్రోజుల గడువు వెనుక!విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ఆ లేఖలు ఘాటుగానే వ్య… Read More
పంచాయతీ పోరుకు రె'ఢీ'.. నేడే తొలివిడత పోలింగ్గ్రామ పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది. సోమవారం తొలి విడత పోలింగ్ జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పంచాయతీలకు తొలి ఎన్నికలు కావడంతో ఉత్కంఠ నెలకొం… Read More
పౌర్ణమి-అమావాస్య: రెండింటికి తేడా ఏమిటి?పౌర్ణమి - అమావాస్య పౌర్ణమి నాటి రాత్రికి మరో రాత్రికీ ఎంతో భేదం ఉంటుంది. కాస్త పిచ్చి ఉన్నవాళ్లకి ఈ భేదం బాగా తెలుస్తుంది. ఇది ఎందుకు జరుగుతుందో చూద్ద… Read More
జనసేన సభలో జై జగన్ నినాదాలు : వాగ్వాదం - తోపులాట: హైపర్ ఆది కారు పై దాడి..!ఏపిలో ఎన్నికల రణరంగం అప్పడే మొదలైంది. జనసేన నిర్వహించిన సభలో వైసిపి శ్రేణులు ప్రవేశించాయి . జగన్ పై విమర్శలు చేస్తున్న సమయంలో ఆందోళన… Read More
0 comments:
Post a Comment