Tuesday, April 16, 2019

మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై నేడు సుప్రీంలో విచారణ

మహిళలను దర్గాలోకి ప్రవేశం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం పిల్‌ను మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ పిల్‌ను ముస్లిం సామాజిక వర్గానికి చెందిన దంపతులు దాఖలు చేశారు. దర్గాలోకి మహిళలకు ప్రవేశం కల్పించి నమాజ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అంతేకాదు ఇలా మహిళలను మసీదులోకి అనుమతించకపోవడమంటే రాజ్యాంగం ప్రసాదించిన హక్కును

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IAGjgj

Related Posts:

0 comments:

Post a Comment