మహిళలను దర్గాలోకి ప్రవేశం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం పిల్ను మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ పిల్ను ముస్లిం సామాజిక వర్గానికి చెందిన దంపతులు దాఖలు చేశారు. దర్గాలోకి మహిళలకు ప్రవేశం కల్పించి నమాజ్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అంతేకాదు ఇలా మహిళలను మసీదులోకి అనుమతించకపోవడమంటే రాజ్యాంగం ప్రసాదించిన హక్కును
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IAGjgj
మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై నేడు సుప్రీంలో విచారణ
Related Posts:
చంద్రుడిపై అడుగు..: చంద్రయాన్ 2 ప్రయోగంపై నాసా ఏమందంటే..?వాషింగ్టన్/న్యూఢిల్లీ: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగంపై నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) ప్రశంసల వర్షం కురిప… Read More
దొరికిన జాడ: జాబిల్లికి ఉత్తర ధృవం వైపు విక్రమ్ ల్యాండర్: ధృవీకరించిన ఇస్రోబెంగళూరు: యావత్ భారత దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన చంద్రయాన్-2 విక్రమ్ ల్యాండర్ ఆచూకీ ఎట్టకేలకు లభించింది. చంద్రుడి ఉత్తర ధృవం వైపు విక్రమ్ ల్యాండ… Read More
తొలగింపులు లేని మంత్రివర్గ విస్తరణ.....! సీఎం కేసిఆర్ను కలిసిన ఈటలమరి కాసెపట్లో కాబినెట్ విస్తరణ జరగనున్న నేపథ్యంలోనే మాజీ మంత్రులను ఎవ్వరిని తొలగించకుండా కొత్తగా ఆరుగురుని రాష్ట్ర కేబినెట్లోకి తీసుకున్నారు. దీంతో ఉ… Read More
కేటీఆర్కు పాత శాఖ.. హరీష్ రావుకు ఏ శాఖ... ?తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మరి కాసేపట్లో విస్తరించనున్న నేపథ్యంలోనే కొత్త మంత్రుల శాఖల కేటాయింపుపై కసరత్తు కొనసాగుతున్నట్టు సమాచారం. దీంతో ఎవరికి ఏయో శా… Read More
చంద్రయాన్2 విఫలం కాలేదు!: విక్రమ్ ల్యాండర్ ఏం చేస్తోంది? 95శాతం విజయవంతమేనా?బెంగళూరు: చంద్రయాన్-2లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టే ముందు 15 నిమిషాలే అత్యంత భయంకరమైనవని ఇస్రో ఛైర్మన్ కే శివన్ వ్యాఖ్యానించిన విషయం తెలిస… Read More
0 comments:
Post a Comment