మహిళలను దర్గాలోకి ప్రవేశం కల్పించాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం పిల్ను మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ పిల్ను ముస్లిం సామాజిక వర్గానికి చెందిన దంపతులు దాఖలు చేశారు. దర్గాలోకి మహిళలకు ప్రవేశం కల్పించి నమాజ్లో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అంతేకాదు ఇలా మహిళలను మసీదులోకి అనుమతించకపోవడమంటే రాజ్యాంగం ప్రసాదించిన హక్కును
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IAGjgj
మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై నేడు సుప్రీంలో విచారణ
Related Posts:
50 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తారా?.. మంత్రిగారి మాటల మర్మమేంటో..!ముంబై : అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. నేతల మధ్య మాటల తూటాలు ఓవైపు పేలుతుంటే.. ఆపరేషన్ ఆకర్ష్ మరోవైపు… Read More
దేశంలో పులులు పెరుగుతున్నందుకు సంతోషపడలా...? ప్రజలపై దాడులు చేస్తున్నందుకు బాధపడలా...?దేశంలో పులుల సంఖ్య పెరుగుతుందని సంతోషించే సయమంలోనే హైదారాబాద్ శివారు ప్రాంతాల్లో పులులు తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి. దీంతో చుట్టుప… Read More
ట్రిపుల్ తలాక్కు ఎట్టకేలకు పెద్దల సభ ఆమోదం.. ఫలించిన ముస్లిం మహిళల నిరీక్షణన్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ .. ముస్లిం పురుషుల బ్రహ్మాస్త్రం. ఏ చిన్న గొడవైనా సరే భార్య నుంచి విడిపోతామని బెదిరించే వారున్నారు. దీనిపై నరేంద్ర మోడీ ప్… Read More
కశ్మీర్ కాల్పులు... ఇద్దరు పాక్ ,మరోకరు భారత ఆర్మీ జవాన్ల మృతి...పాకిస్థాన్ మరోసారి కాల్పుల ఉల్లంఘలకు పాల్పడింది. ఈ నేపథ్యంలోనే లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట ఉన్న మూడు ప్రాంతాల్లో కాల్పులు జరిపారు. దీంతో ఇండియన్ జవాన్ మృ… Read More
ట్రిపుల్ తలాక్ బిల్లులో ఏముంది..? ట్రిపుల్ తలాక్ చరిత్ర ఏమిటి..?మోడీ సర్కార్ పంతం నెగ్గించుకుంది. ఎన్నో రాజకీయ ఒడిదుడుకుల మధ్య ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇక ట్రిపుల్ తలాక్ బిల్లు ఉభయ సభల్లో పా… Read More
0 comments:
Post a Comment