Saturday, April 13, 2019

అమ్మవార్లు టీడీపీ విజయాన్ని నిర్ణయించారు.. జోస్యం చెప్పిన జేసీ

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. నేతలు ఎవరి అంచనాలలో వాళ్ళున్నారు. 130 స్థానాలు గెలుస్తాం నో డౌట్ అని చంద్రబాబు అంటే , ఆల్రెడీ విజయం డిసైడ్ అయ్యింది . ప్రమాణ స్వీకారానికి ఆ దేవుడే ముహూర్తం పెట్టాలి అని చెప్పారు జగన్ . ఇక తాజాగా టీడీపీ అధికారంలోకి వస్తుందని కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పటం పక్కా అని జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GjJlUC

Related Posts:

0 comments:

Post a Comment