సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో సర్పంచ్ భిక్షాటన చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడానికి డబ్బుల్లేవంటూ.. గంభీరావుపేట సర్పంచ్ కటుకం శ్రీధర్ జోల పట్టుకుని భిక్షాటన చేశారు. గ్రామంలోని దుకాణాలు తిరుగుతూ, ప్రజలను కలుస్తూ పరిస్థితి వివరించారు. వారు ఎంతో ఇంతో ఇచ్చింది తీసుకున్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగి 4 నెలలు గడుస్తున్నా..
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Xs3Zr6
పంచాయతీ ఖర్చులకు డబ్బుల్లేవు.. చెక్ పవర్ కూడా లేకపాయే..! సర్పంచ్ భిక్షాటన
Related Posts:
ఇక..100 కోట్లు దాటితే న్యాయ సమీక్ష: జస్టిస్ శివశంకర్ రావుకు బాధ్యతలు: నోటిఫికేషన్ జారీ..!!అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో టెండర్ల జారీ ప్రక్రియలో అవినీతి జరిగిందని ప్రభ… Read More
పౌరులకే హక్కులు.. గోవులకు కాదు... గో సంరక్షణపై మోడీ కామెంట్లపై అసదుద్దీన్న్యూఢిల్లీ : ప్రధాని మోడీపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఫైరయ్యారు. గో సంరక్షణ పేరుతో మోడీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోడీకి రాజ్య… Read More
యాపిల్ ఆఫర్ : ఐఫోన్ 11 విడుదల...పాత ఐఫోన్ మోడల్స్ ధర భారీగా తగ్గింపున్యూఢిల్లీ: ఐఫోన్... అది ఏ మోడల్ అయినా సరే చేతిలో ఉంటే అదొక స్టేటస్ సింబల్గా ఫీలవుతారు. తాజాగా యాపిల్ నుంచి ఐఫోన్ 11 సిరీస్ లాంచ్ అయ్యింది. దీంతో కొన… Read More
వైరల్ వీడియో : ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసిన మంత్రి.. నెటిజన్ల ప్రశంసలుఇండోర్ : మంత్రి ట్రాఫిక్ పోలీస్ అవతారమెత్తారు. తాను వెళ్లే మార్గంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వెంటనే స్పందించారు. ఆయన కారులోంచి దిగి ట్రాఫిక్ క్లియర్ చ… Read More
కొత్త ట్రాఫిక్ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయం : మమతా బెనర్జీకొత్త ట్రాఫిక్ చట్టం నిబంధనల జరిమానలపై బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్ ప్రభుత్వం 50 శాతం మేర తగ్గించడంతో దాని ప్రభావం పలు రాష్ట్రాలపై పడుతోంది. ఈనేపథ్… Read More
0 comments:
Post a Comment