ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 3వ దశ పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ప్రచారం ముగిసింది. దేశవ్యాప్తంగా 116 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. ఈ దఫాలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు అదృష్టాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. యూపీ నుంచే బీజేపీ పతనం!.. మోడీని సాగనంపడం ఖాయమని మాయా జోస్యం!
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Ixvs7F
ముగిసిన మూడో విడత ప్రచారం .. ఏప్రిల్ 23న పోలింగ్, బరిలో పలువురు ప్రముఖులు
Related Posts:
ఏపీలో కరోనా: అత్యల్ప స్థాయికి మరణాలు -కొత్తగా 319 కేసులు, ఒకరు మృతిఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా మరణాలు అత్యల్ప స్థాయికి పడిపోయాయి. కొత్త కేసులు స్వల్పంగా పెరిగినప… Read More
మహిళలు చేసే ఇంటి పనికి ఆర్థిక విలువ ఉండాలా... సుప్రీం కోర్టు వ్యాఖ్యపై వారేమంటున్నారు?"మా అమ్మగారు ఊర్లో తెలిసిన వారి ఇంటికి వెళ్లి డబ్బులిచ్చి వెన్న కొనుక్కుని రమ్మనగానే, నేను ఆశ్చర్యపోయి, అదేమిటమ్మా? మన ఇంట్లో కూడా పాడి ఉంది కదా. కొను… Read More
భారత్ బయోటెక్ నుంచి మరో వ్యాక్సిన్: వచ్చే నెలలోనే తొలి దశ ట్రయల్స్ ప్రారంభంహైదరాబాద్: ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ మరో వ్యాక్సిన్ కూడా రానుంది. భారత ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) నుంచి భారత్ బయోటెక్ అభివృదధి చేస్తున్న కోవాగ్జిన… Read More
నిమ్మగడ్డతో ముగ్గురు ఐఏఎస్ల బృందం భేటీ- స్ధానిక పోరుపై సంప్రదింపులుఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ముగ్గురు ఐఏఎస్లతో కూడిన ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఇవాళ ఎన్నికల కమిషనర్… Read More
ఉద్యోగం పేరుతో మోసం: ఒమన్లో వృద్ధుడితో మహిళ పెళ్లి: చిత్రహింసలు, కాపాడాలంటూ..!హైదరాబాదు: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఒమన్లో చిక్కుకున్న తన కుమార్తెను తిరిగి భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయాలని హైదరాబాదుకు చ… Read More
0 comments:
Post a Comment