అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు- ఎన్నికల సిబ్బంది, పోలీసులు పెద్ద మొత్తంలో నోట్ల కట్టలను స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. విజయవాడ వైపునకు సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీలో అక్రమంగా తరలిస్తున్న నోట్ల కట్టలను పోలీసులు పట్టుకున్నారు. లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లాలోని ఎనికేపాడు చెక్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2X255tD
సిమెంట్ లారీలో నోట్ల కట్టలు
Related Posts:
దుర్మార్గుల పాలనలో మంచివాళ్ళకు కష్టాలు .. ఏపీనే ఉదాహరణ : అమరావతి భూములపై చంద్రబాబుఏపీ మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వ పాలన పై విరుచుకుపడ్డారు. టిడిపి సీనియర్ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ర… Read More
UPSCలో ఆఫీసర్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఆఫీసర్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయ… Read More
త్వరలో అమరావతిపై సంచలనాలు- టీడీపీ సీబీఐ విచారణ కోరాలి- అంబటి వ్యాఖ్యలుఅమరావతిలో రాజధాని పేరుతో సాగిన భూముల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు అమసరమని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు తెలిపారు. అమరావతి కుంభకోణం దేశంలోనే అతిపెద్దదన్… Read More
Secret marriage: భార్య రెండో పెళ్లికి వెళ్లిన భర్త, తాళికట్టే టైమ్ లో ఆపండిరా, నేనేరా రాజు !చెన్నై/ కన్యాకుమారి: బీఎస్పీ నర్సింగ్ చేసిన షామిలి అనే యువతి బెంగళూరులోని ప్రముఖ ఆసుపత్రిలో స్టాప్ నర్సుగా ఉద్యోగం చేస్తున్నది. బెంగళూరులో సాఫ్ట్ వేర్… Read More
భారీ హవాలా నగదు స్వాధీనం... హైదరాబాద్ బంజారాహిల్స్లో నిందితుల పట్టివేత...హైదరాబాద్లోని బంజారాహిల్స్లో హవాలా మార్గంలో తరలిస్తున్న భారీ నగదును టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో నిఘా పెట్టిన పోలీ… Read More
0 comments:
Post a Comment