Tuesday, April 16, 2019

వారణాసిలో వార్ వన్ సైడ్ కాదు..! ప్రియాంక ఎంట్రీతో మారిన పాలి'ట్రిక్స్' ..!!

వారణాసి/హైదరాబాద్ : ఉత్తర ప్రదేశ్ రాజకీయాలు మరో సారి వార్తల్లో నిలుస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు వెడెక్కుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అత్యంత జనసమ్మోహక శక్తి కలిగిన నాయకురాలు ప్రియాంక గాంధీ. దేశంలో అత్యంత ఆదరణ కలిగిన రాజకీయవేత్త నరేంద్రమోడీ. వీరిద్దరూ ముఖాముఖి తలపడితే దేశంలో రాజకీయ ఉత్కంఠ పెరుగుతుంది. పాత తరానికి, యువతరానికి మధ్య

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IAGJmT

Related Posts:

0 comments:

Post a Comment