Wednesday, April 24, 2019

నాకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ గోవధకు పాల్పడింది: కేంద్రమంత్రి

చండీగఢ్: తనకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ గోవధకు పాల్పడిందని ధ్వజమెత్తారు కేంద్రమంత్రి విజయ్ సంప్ల. పంజాబ్‌లోని హోషియాపూర్ నియోజకవర్గం నుంచి సంప్ల టికెట్ ఆశించారు. సంప్ల ఆశలపై నీళ్లు చల్లుతూ హోషియాపూర్ నియోజకవర్గం టికెట్‌ను ఫగ్వారా ఎమ్మెల్యే సోమ్‌ప్రకాష్‌కు కేటాయించింది. దీంతో ట్విటర్‌పై సంప్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా బాధగా ఉందని చెప్పిన సంప్ల తనకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vl3kvM

Related Posts:

0 comments:

Post a Comment