పోలవరం ప్రాజెక్టు గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన వ్యాఖ్యలపై మంత్రి దేవినేని మండిపడ్డారు. పోలవరం అంటే ఏటీఎం కాదు పోలవరం అంటే ఎనీ టైం వాటర్ అన్నారు దేవినేని. నర్మదా ప్రాజెక్ట్ ఏటీఎం అని పచ్చకామెర్ల వాళ్లకు లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు దుర్మార్గమైనవిగా దేవినేని మండిపడ్డారు . ప్రధాని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I4EGal
పోలవరం ఏటీఎం కాదు ఎనీ టైమ్ వాటర్... ప్రధాని వ్యాఖ్యలపై మంత్రి దేవినేని ఫైర్
Related Posts:
జీడీపీ 5 శాతానికి చేరింది.. అందుకే బెయిల్ రావడం లేదు, మీడియా ప్రతినిధులతో చిదంబరం ...న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా కేసు మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని గుక్కతిప్పుకొనివ్వడం లేదు. సీబీఐ కస్టడీ కొనసాగుతుంది. ఇప్పటికే 12 రోజులు కస్ట… Read More
15 రోజుల్లోనే ఆంక్షలు ఎత్తివేస్తాం: జమ్మూకాశ్మీర్ ప్రతినిధులకు అమిత్ షా హామీన్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో సమాచార సేవలపై విధించిన ఆంక్షలను 15 రోజుల్లోనే పునరుద్ధరిస్తామని ఆ రాష్ట్ర ప్రతినిధులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా … Read More
అటాకింగ్లో నెంబర్ వన్: అపాచీ ఏహెచ్ హెలికాఫ్టర్ విశిష్టతలు ఏంటి..?పంజాబ్ : దాయాది దేశంతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత వాయుసేన బలోపేతం దిశగా అడుగులు ముందుకేస్తోంది. ఇందులో భాగంగానే అమెరికాలోని బోయింగ్ సంస్థ … Read More
వెంకన్న భక్తుల్లో అసంతృప్తి..! సీఎం నిర్ణయం మార్చుకోవాలని విజ్ఞప్తి..!!అమరావతి/హైదరాబాద్ : వెంకన్న దేవాలయం నిర్మాణానికి నిధుల కోత పట్ల ఏపిలో అసహనం వ్యక్తం అవుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు విమర్శల ప… Read More
వామ్మో కొత్త ట్రాఫిక్ రూల్స్..! నిబంధనలు ఉల్లంఘించిన టూవీలర్కు రూ. 23000 జరిమానా ....!కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త మోటారు వాహన చట్టం సవరణ అమలు వాహానదారులకు చుక్కలు చూపిస్తోంది. సెప్టెంబర్ ఒకటి నుండి అమలైన కొత్త నిబంధనలు కొన్ని రా… Read More
0 comments:
Post a Comment