తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కబ్జారాయుళ్ళు రెచ్చిపోతున్నారు. దేవుడి మాన్యాలు సైతం వదిలిపెట్టకుండా కబ్జా చేస్తున్నారు. అయితే ఈ కబ్జారాయుళ్ల పై కొరడా ఝళిపించటానికి రంగం సిద్ధం చేసుకుంటుంది దేవాదాయశాఖ. చంద్రబాబునాయుడు ఈజ్ ఏ బచ్చా ... దేశంలో బీజేపీ గెలిస్తే చీకటే .. ఓ టీవీ షో లో కేఏపాల్ హంగామా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Vds7QV
కబ్జాలపై కొరడా ...దేవుడి భూములు కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు .. ఇదే లాస్ట్ వార్నింగ్
Related Posts:
ఓటెయ్యండి .. మీ పిల్లల ఫైనల్ పరీక్షల్లో 10 మార్కులు బోనస్ గా కలుపుతాంఓటు సామాన్యుడి ఆయుధం . ఓటు భవిష్యత్ తరాల బంగారు భవితకు దిక్సూచి. ప్రజాస్వామ్యానికి ప్రతీక. అలాంటి ఓటుహక్కు ఉన్నా మనలో చాలా మందికి ఓటువెయ్యాలంటే మాత్రం… Read More
ఓట్ల పండుగకు ఆర్టీసీ కసరత్తు.. 1300 స్పెషల్ బస్సులుహైదరాబాద్ : ఎన్నికల కోసం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. ఓటర్లు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్ర… Read More
రాఫెల్ కేసు : చోరీచేసిన దస్త్రాలను సుప్రీంకోర్టు సాక్ష్యాలుగా పరిగణిస్తోందా ?న్యూఢిల్లీ : రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు వ్యవహారంపై దాఖలైన పిటిషన్పై బుధవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్, జస్ట… Read More
జీఎస్టీ పేరుతో వినియోగదారులకు విద్యుత్ వాత ..సామాన్యుల నడ్డి విరిచేలా బిల్లుల మోతవిద్యుత్ శాఖ వినియోగదారులకు షాక్ వ్వటం మాత్రం మరచిపోలేదు . కరెంట్ బిల్లు రూ.523 వస్తే దానికి జీఎస్టీ, డీసీలు కలిపి మొత్తం బిల్లు రూ.4,432లు చెల్లించాల… Read More
మరుగుదొడ్డిలో జీవనం సాగిస్తున్న అవ్వ కథ .. నిరుపేదకు సంక్షేమ పథకాలు అందని వ్యధప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు ఎవరికి అందుతున్నాయో తెలియదు కానీ నిరుపేదలకు మాత్రం సంక్షేమ పథకాలు అందని ద్రాక్షగా మారాయని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు… Read More
0 comments:
Post a Comment