భద్రాద్రి : పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (KTPS) లోని 7వ దశలో పవర్ ప్రొడక్షన్ ఆగిపోయింది. సాంకేతిక కారణాలతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో రోజుకు 3 కోట్ల రూపాయల నష్టం వాటిల్లనున్నట్లు తెలుస్తోంది. ఇంకో రెండు రోజులు కూడా పవర్ ప్రొడక్షన్ ఆగిపోనున్నట్లు సమాచారం. ఇల్లు కట్టుకునేవారికి గుడ్ న్యూస్..! బిల్డింగ్ ప్లాన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KOEnn2
Friday, April 19, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment