భద్రాద్రి : పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (KTPS) లోని 7వ దశలో పవర్ ప్రొడక్షన్ ఆగిపోయింది. సాంకేతిక కారణాలతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో రోజుకు 3 కోట్ల రూపాయల నష్టం వాటిల్లనున్నట్లు తెలుస్తోంది. ఇంకో రెండు రోజులు కూడా పవర్ ప్రొడక్షన్ ఆగిపోనున్నట్లు సమాచారం. ఇల్లు కట్టుకునేవారికి గుడ్ న్యూస్..! బిల్డింగ్ ప్లాన్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2KOEnn2
కేటీపీఎస్లో ఆగిన పవర్ ప్రొడక్షన్.. రోజుకు 3 కోట్లు నష్టం..!
Related Posts:
కార్పొరేషన్ ఆఫీసులో టిక్టాక్.. వీడియోలతో ఉద్యోగులు బిజీ, మండిపడుతున్న నెటిజన్లుఖమ్మం : ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులతో పని అంటే జనం బెంబేలెత్తిపోయారు. చెప్పిన పని చేయరని, తిప్పుకుంటారని వాపోతుంటారు. వాస్తవానికి వారిపై ఉన్న ఈ ముద… Read More
మూగబోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గళం..! చాప్టర్ ముగిసినట్టేనా...?నెల్లూరు/హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అదికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ మీద, జగన్ అక్రమాస్తుల కేసుల మీద ఒంటి కాలితో లేచిన నాయకుడు సోమిరెడ్డి చంద్… Read More
నల్లమలలో క్షుద్రపూజల పేరుతో జరిగిన హత్య... వీడిన చిక్కుముడినల్లమల అడవులలో క్షుద్రపూజల పేరుతో జరిగిన హత్యకు సంబంధించిన చిక్కుముడి వీడుతోంది. తొలుత ఇది క్షుద్ర పూజల పేరుతో జరిగిన హత్యగా భావించిన నేపథ్యంలో పోలీసు… Read More
గవర్నర్ గా నరసింహన్ కొత్త రికార్డ్..! దైవ దర్శానాల్లో మాత్రం కాదండోయ్..!!అమరావతి/హైదరాబాద్ : రికార్డులు తిరగ రాయడం, చరిత్ర సృష్టించడం క్రీడల్లోనే కాదు..రాజ్యంగ బద్ద పదవుల్లో ఉండి కూడా నెలకొల్పవచ్చు అని మన ఉమ్మడి రాష్ట్రాల గ… Read More
సిద్దూ... ఇది కామెడీ షోనా...? ప్రజాస్వామ్యామా...? 'రాజీ'డ్రామాలేందుకు..?నెల రోజుల క్రితం తన మంత్రిపదవికి రాజీనామా చేశానని ప్రకటించిన ప్రముఖ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ ఎట్టకేలకు తన రాజీనామ లేఖను ముఖ్యమంత… Read More
0 comments:
Post a Comment