Friday, April 12, 2019

నారాసుర పాలన అంతమైనట్టే: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన ఓటర్లకు వందనం: విజయసాయిరెడ్డి

అమరావతి: రాష్ట్రంలో గురువారం జరిగిన పోలింగ్ తీరుతెన్నులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యానాలు చేశారు. నారాసుర పాలన నుంచి రాష్ట్రం విముక్తి పొందిందని, ప్రజలు సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. సజావుగా కొనసాగుతున్న పోలింగ్ ను అడ్డుకోవడానికి చంద్రబాబు తన రౌడీ మూకలను ఉసిగొల్పినప్పటికీ..ఓటర్లు ప్రజాస్వామ్యానికి

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2If9fej

Related Posts:

0 comments:

Post a Comment