అమరావతి: రాష్ట్రంలో గురువారం జరిగిన పోలింగ్ తీరుతెన్నులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యానాలు చేశారు. నారాసుర పాలన నుంచి రాష్ట్రం విముక్తి పొందిందని, ప్రజలు సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. సజావుగా కొనసాగుతున్న పోలింగ్ ను అడ్డుకోవడానికి చంద్రబాబు తన రౌడీ మూకలను ఉసిగొల్పినప్పటికీ..ఓటర్లు ప్రజాస్వామ్యానికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2If9fej
నారాసుర పాలన అంతమైనట్టే: ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన ఓటర్లకు వందనం: విజయసాయిరెడ్డి
Related Posts:
సర్జికల్స్ స్ట్రైక్స్ మేము కూడా చేస్తాం అంటున్న రాహుల్గాంధీ : ఎక్కడ ? ఎప్పుడు ? ఎందుకు ?రాజస్తాన్ : పేదరికంపై కనీస ఆదాయ పథకం ద్వారా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. రాజస్తాన్లో పర్యటించిన రాహుల… Read More
పెరిగిన సంఖ్య.. ఏ పార్టీకి లాభం : 2014 లో 3.67 ఓట్ల ఓటర్లు : 2019 లో 3.93 కోట్ల మంది ఓటర్లు ...!సార్వత్రిక ఎన్నికల్లో ఏపి ఓటర్ల తుది జాబితా విడుదల అయింది. 2014 లో ఏపి ఓటర్ల జాబితా ప్రకారం 3.67 కోట్లు ఉం డగా..ఇప్పుడు అది 3.93 కోట్లకు చేరిం… Read More
కాంగ్రెస్ కు షాక్ ఇచ్చి.... గులాబీ గూటికి చేరనున్న సునీతా లక్ష్మా రెడ్డికొనసాగుతున్న వలసలు పర్వంతో కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది. వరుస వలసలతో సతమతమవుతున్న తెలంగాణ కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. మరో కాంగ్రెస్ పార్టీ సీనియర… Read More
కనీస అదాయ పథకం ఎలా అమలు చేస్తారు ?రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు అటు కేంద్ర పార్టీలు ఇటు రాష్ట్ర పార్టీలు హమీల మీద హమీలు గుప్పిస్తున్నారు.అయితే వాటిని ప్రజలు నమ్మ… Read More
కారు, పదహారు, సర్కార్ : ఇదే గులాబీ నినాదమట ?హైదరాబాద్ : కారు, పదహారు, సర్కార్ ఇదే తమ నినాదమని స్పష్టంచేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. టీఆర్ఎస్ ఇంటి పార్టీ అని .. ఇంటి పార్టీని గెలిప… Read More
0 comments:
Post a Comment