హైదరాబాద్ : ఎండ వేడితో అల్లాడుతున్న తెలుగు రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. తెలంగాణ, కోస్తాంధ్రలో నేడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది. హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో 3.1కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శ్రీలంకకు ఆగ్నేయంగా
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UET1Nc
Thursday, April 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment