మంత్రాలయం నుండి ఎన్నికలబరిలోకి దిగిన టీడీపీ అభ్యర్థి ప్యాలకుర్తి తిక్కారెడ్డి ఎన్నికల ప్రచారానికి నానా తిప్పలు పడుతున్నారు. ఖగ్గల్లు గ్రామంలో టీడీపీ , వైసీపీ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడిన తిక్కారెడ్డి నడవలేని స్థితిలో ఉండి కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. స్ట్రెచర్ పైన ఉండే ఆయన తన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D31ofQ
స్ట్రెచర్పై పడుకుని ఎన్నికల ప్రచారం .. ఎన్నికల వేళ ఎన్ని కష్టాలురా నాయనా !
Related Posts:
ఏపీలో లాక్ డౌన్ సడలింపుకు కొత్త మార్గదర్శకాల విడుదల- ఇక వీటికీ అనుమతులు...కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏపీలో లాక్ డౌన్ నిబంధనల సడలింపు కోసం ప్రభుత్వం అదనపు మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రధాని నరేంద్రమోడీతో జరిగిన తాజా వ… Read More
coronavirus:పంజాబ్లో మరో రెండు వారాలు కర్ఫ్యూ, ఉదయం మాత్రం 4 గంటలు సడలింపుకర్ప్యూ మరో రెండు వారాలు పొడగించాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైరస్ కేసులు తగ్గకపోవడంతో డిసిషన్ తీసుకున్నట్టు ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ప్… Read More
పారిశుధ్య కార్మికులకు మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ కితాబు .. ఏమన్నారంటేకరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్డౌన్ నేపథ్యంలో వైద్యులు , పోలీసులు , పారిశుధ్య కార్మికుల సేవలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి .ప్రస్తుత కరోనా పరిస్థి… Read More
కరోనా లక్షణాలుంటే హోం ఐసోలేషన్ తప్పనిసరి: మార్గదర్శకాలు విడుదలన్యూఢిల్లీ: తేలికపాటి కరోనావైరస్ లక్షణాలతో బాధపడుతున్న రోగులు తమ ఇంటి వద్దనే ఐసోలేషన్ ఉండేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ పలు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింద… Read More
తెలంగాణలో తగ్గుతున్న కేసులు.. తక్కువ పరీక్షల వల్లేనా.. ఈటెల రియాక్షన్ ఏంటి..?తెలంగాణలో మంగళవారం(ఏప్రిల్ 28) కొత్తగా మరో 6 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ ఆరు కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్త… Read More
0 comments:
Post a Comment