హైదరాబాద్: అత్యధిక మంది అభ్యర్థులు పోటీలో నిలిచిన నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 8గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారని తెలుస్తోంది. సాధారణంగా ఉదయం 7గంటల నుంచి సాయంత్రం5 గంటల వరకు పోలింగ్ జరగాలి. అతై
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D30TT0
అక్కడ గంట ఆలస్యంగా పోలింగ్..! నిజామాబాద్ లో రైతు ర్యాలీకి అనుమతి ఇచ్చామన్న ఈసీ..!!
Related Posts:
కొరుకుడు పడని రాపాక: బీజేపీతో భేటీకి దూరంగా: రాజధానిగా అమరావతి కొనసాగింపుపై..!విజయవాడ: జనసేన పార్టీ రాజకీయ భవిష్యత్తును నిర్ధారించే సమావేశం అది. భారతీయ జనతా పార్టీతో కలిసి ఉమ్మడిగా పోరాటం సాగించడానికి బీజం పడిన కీలక భేటీ అది. అట… Read More
దావూద్ ఇబ్రహీం స్థావరం ఎక్కడో తెలుసా? గుట్టువిప్పిన గ్యాంగ్స్టర్దావూద్ ఇబ్రహీం.. అండర్ వరల్డ్ డాన్, కనుసైగలతో ప్రపంచాన్ని శాసిస్తోన్న గ్యాంగ్స్టర్.. ఎక్కడున్నారో తెలుసా..? పాకిస్థాన్లోని కరాచీలో.. అదీ కూడా ఐఎస్ఐ … Read More
2024లో ఏపీలో అధికారమే లక్ష్యంగా: అమరావతిపై సీఎంకు వార్నింగ్: బీజేపీ..జనసేన మధ్య బేషరతుగా..!ఏపీలో బీజేపీ..జనసేన మధ్య అధికారిక పొత్తు కుదిరింది. స్థానిక సంస్థల మొదలు 2024 సార్వత్రిక ఎన్నికల వరకు కలిసి సాగాలని..ఆ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల కూటమ… Read More
లెట్స్ డూ కుమ్ముడు: దూలతీర్చిన ఎద్దులు.. పరుగెత్తించి మరీ పొడిచిపారేశాయి.. రక్తసిక్తంగా జల్లికట్టుకొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయిపోదన్న తరహాలో.. ఎద్దుల కుమ్ముడుకు పోటీదారులు బిత్తరపోయారు.. బరిలో పరుగెత్తించిమరీ చుక్కలు చూపించాయి.. ముట్టుకోడానిక… Read More
రష్మిక మందన్న ఇంటిపై ఐటీ దాడుల వెనుక..వంద ఎకరాల కాఫీ తోట: తండ్రి కాంగ్రెస్ నేత..!బెంగళూరు: చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన రెండేళ్ల వ్యవధిలోనే టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న కన్నడ నటి రష్మిక మందన్న. శాండల్వుడ్తో ఎంట్రీ ఇచ్చి… Read More
0 comments:
Post a Comment