హైదరాబాద్: అత్యధిక మంది అభ్యర్థులు పోటీలో నిలిచిన నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగియనున్నట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 8గంటల వరకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారని తెలుస్తోంది. సాధారణంగా ఉదయం 7గంటల నుంచి సాయంత్రం5 గంటల వరకు పోలింగ్ జరగాలి. అతై
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2D30TT0
అక్కడ గంట ఆలస్యంగా పోలింగ్..! నిజామాబాద్ లో రైతు ర్యాలీకి అనుమతి ఇచ్చామన్న ఈసీ..!!
Related Posts:
ట్రంప్పై అభిశంసన ఎందుకు? గట్టెక్కుతారా? గతంలో ఎదుర్కొన్న అధ్యక్షులెవరు?అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై డెమొక్రాట్లు స్పీకర్కు అభిశంసన తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే. 2020లో అమెరికా అధ్యక్ష పదవికి బరిలో ఉన్న డెమొక్… Read More
వేణు కళామతల్లి ముద్దుబిడ్డ.. సినీరంగానికి తీరనిలోటు అని కీర్తించిన కేసీఆర్ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన మృతి చిత్రసీమకు తీరని లోటని అభివర్ణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న … Read More
మానవత్వం చాటిన మంత్రి బళ్లారి శ్రీరాములు, ప్రజల ప్రశంసలు, గుడికి వెలుతుంటే !బెంగళూరు: ప్రాణాలను కాపాడండి, ఆపదలో ఉన్న ఆడపడుచులకు సహాయం చెయ్యండి, మీకు ధన్యవాదాలు అంటున్నారు కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు. తాను ఏదో… Read More
లేడీ కాదు కిలేడీ.. విద్యార్థినుల ఫోటోలు తీసి... పోర్న్ వైబ్సైట్లో అప్లోడ్ చేసి....ఈజీ మనీ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు కొందరు. డబ్బే పరామావధిగా ప్రవర్తస్తున్నారు. తమకు జాలి, దయ, కరుణ ఏమీ లేదని చేష్టలతో రుజువు చేసుకుంటున్నారు. తాజాగా … Read More
కదులుతున్న రైలులో నుంచి పడిన యువకుడు.. బతికి బయటపడ్డాడిలా (వీడియో)అహ్మదాబాద్: కదులుతున్న రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకే ప్రమాదం. తాజాగా, ఓ యువకుడు… Read More
0 comments:
Post a Comment