ఢిల్లీ/హైదరాబాద్ : దేశంలో మేనిఫెస్టోల సీజన్ నడుస్తున్నట్టు కనిపిస్తోంది. అన్ని పార్టీలు తమ పథకాలతో దేశ ప్రజలను ఆకట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్ సమీపిస్తున్న క్రమంలో బీజేపీ సోమవారం తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయనుంది. కనీస ఆదాయ హామీ పథకం (న్యాయ్) కింద అత్యంత పేద కుటుంబాలకు ఏటా 72,000 రూపాయల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2VtecTO
పేదరికమే కమలం టార్గెట్... నేడు బీజేపీ మ్యానిఫెస్టో విడుదల...
Related Posts:
కరోనా కల్లోలం: బీఎంసీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మృతి, 50 లక్షల ఎక్స్గ్రేషియాముంబై: మహారాష్ట్రలో కరోనావైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా బృహన్ ముంబై మున్సిపల… Read More
ప్రమాదపు అంచున.. మెడికల్ వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడి.. భారత్లో ఇదీ పరిస్థితి..నిపుణులు,పరిశీలకులు అంచనా వేసినట్టుగానే భారత్లో జూన్,జులై నెలల్లో కరోనా పీక్స్కి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కరోనా కేసుల్లో ప్రపంచవ్యాప… Read More
జేసీ బద్రర్స్కు మరో షాక్: కేంద్రానికి వైఎస్ జగన్ సర్కారు ఫిర్యాదుఅమరావతి: అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నాయకులు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డికి వైఎస్ జగన్ సర్కారు మరో షాకిచ్చింది. అక్రమంగా తిప్… Read More
కరోనాపై డబ్ల్యూహెచ్ఓ కీలక స్టేట్మెంట్.. లక్షణాలు బయటపడనివారి నుంచి వైరస్ వ్యాపిస్తుందా?కరోనా లక్షణాలు బయటపడని వ్యక్తుల ద్వారా ఇతరులకు వైరస్ సోకి ఉండవచ్చునని.. కానీ కొత్త ఇన్ఫెక్షన్లకు అదే ప్రధాన కారణం కాదని డబ్ల్యూహెచ్ఓ(ప్రపంచ ఆరోగ్య సంస… Read More
బాలీవుడ్ హీరో మాజీ మేనేజర్ ఆత్మహత్య.. 14వ అంతస్తు నుంచి దూకి..బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం(జూన్ 8)న ముంబైలోని ఓ అపార్ట్మెంట్ 14వ అంతస్తు నుంచి దూ… Read More
0 comments:
Post a Comment