ముంబై/అహ్మదాబాద్: ప్రముఖ సామాజిక కార్యకర్త, లోక్ పాల్ బిల్లు ఉద్యమకర్త అన్నా హజారే, ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లి హీరాబెన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళవారం ఉదయం ఆయన మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేయడానికి అరగంటకు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IyouiN
ఓటువేసిన అన్నా హజారే, హీరాబెన్ ! 98 ఏళ్ల వయస్సులో..
Related Posts:
వెంటపడిందని పెళ్లి చేసుకున్నాడు..! జైలులో పెట్టిన పోలీసులు..!!హైదరాబాద్ : ఆ యువకుడికి పెళ్లైన ఆనందం ఎంతసేపూ నిలవలేదు. విదేశీ వనితను పెళ్లి చేసుకున్నందుకు ఆ యువకుడి సంతోషం కొద్ది రోజుల్లోనే ఆవిరైంది. బతుకు దెరువు … Read More
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా..! రాహుల్ స్పూర్తితో పనిచేస్తానన్న రేవంత్రెడ్డి.హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసేకున్నారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ లో అలాంటి పదవిని కావాలనుకుంటారు. ఏళ్ల తరబ… Read More
గోసంరక్షల చేతిలో మృతి చెందిన పెహ్లుఖాన్ పేరు చార్జిషీట్లో చేర్చిన గెహ్లాట్ ప్రభుత్వంరాజస్థాన్ : పెహ్లు ఖాన్.. ఈ పేరు గుర్తు ఉండి ఉంటే ఉంటుంది. గోవులను స్మగ్లింగ్ చేశాడన్న ఆరోపణలపై 2017లో రాజస్థాన్లోని అల్వార్లో అతన్ని కొందరు గోసేవకు… Read More
అనంత కియా చుట్టూ ఆసక్తికర రాజకీయం..! అప్పుడు టీడిపి ఇప్పుడు వైసీపి నేతల దందా బాగోతం..!!అనంత పురం/హైదరాబాద్ : అనంత పురం రాజకీయాలు రంజుగా మారాయి. బహుళార్ధ సంస్థ కియా పరిశ్రమ చుట్టూ రాజకీయ ఆశావహుల చూపు పడింది. ఆ పరిశ్రమ చుట్టూ ఉన్న భూములు వ… Read More
సీఎంకు లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్: దేవుడి స్క్రిప్ట్ లో ట్విస్ట్లూ ఉంటాయి జగన్ గారూ..ఏపీ ముఖ్యమంత్రి జగన్కు టీడీపీ నేత లోకేశ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. నాలుగు రోజులుగా ప్రతీ రోజు లోకేశ్ సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకొని ట్విట్టర్ … Read More
0 comments:
Post a Comment