Tuesday, April 23, 2019

ఓటువేసిన అన్నా హజారే, హీరాబెన్ ! 98 ఏళ్ల వయస్సులో..

ముంబై/అహ్మదాబాద్: ప్రముఖ సామాజిక కార్యకర్త, లోక్ పాల్ బిల్లు ఉద్యమకర్త అన్నా హజారే, ప్రధానమంత్రి నరేంద్రమోడీ తల్లి హీరాబెన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంగళవారం ఉదయం ఆయన మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లాలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఓటు వేయడానికి అరగంటకు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2IyouiN

Related Posts:

0 comments:

Post a Comment