తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మరో వివాదాన్ని నెత్తినెత్తుకుంది. శ్రీవారి ఆలయానికి హుండీ రూపంలో వచ్చే ఆదాయాన్ని లెక్కించడానికి ఉద్దేశించిన పరకామణి విభాగంలో ఉన్నఫళంగా 40 మంది మజ్దూర్లను తొలగించింది. ఇప్పటికే అప్రైజల్ లేకుండా కాలం గడిపేస్తున్న పరకామణి విభాగంలో తాజాగా 40 మంది మజ్దరూర్లను రాత్రికి రాత్రి తొలగించడంపై దుమారం చెలరేగుతోంది. దీనిపై
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2DDlnBN
పరకామణి లోగుట్టు పెరుమాళ్లకెరుక: 40 మంది మజ్దూర్ల తొలగింపు: పెదవి విప్పని టీటీడీ పాలక మండలి!
Related Posts:
బీజేపీకే మద్దతు! కాంగ్రెస్ తప్పిదాల వల్లే సమస్యలు: మాయావతి సంచలన వ్యాఖ్యలున్యూఢిల్లీ: చైనా సరిహద్దు వివాదం అంశంలో తాము భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉంటామని బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఈ విషయంల… Read More
చెస్ట్ ఆస్పత్రిలో నిన్న రవి.. నేడు సయ్యద్ బలి.. భయానక పరిస్థితులు...ఎర్రగడ్డ చెస్ట్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక రవి అనే యువకుడు మృతి చెందిన ఘటన మరవకముందే మరో విషాదం చోటు చేసుకుంది. సయ్యద్ అనే మరో వ్యక్తి సోమవారం(జూన్ 29) … Read More
టాలీవుడ్ హీరోలు తగ్గట్లేదుగా ..కరోనా వ్యాప్తిపై మహేష్ బాబు .. పదోతరగతి పరీక్షల రద్దుపై మంచు విష్ణుతెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ కి దగ్గరగా ఉన్న సినీ ప్రముఖులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. పదోతరగతి బోర్డు పరీక్షలు అవసరమా అంటూ మంచు మనోజ్ వ్యాఖ్యలు చ… Read More
ఇంజినీరింగ్ డిగ్రీతో విశాఖ హిందుస్తాన్ షిప్యార్డ్లో ఉద్యోగాలుహిందుస్తాన్ షిప్యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఆన్లైన్ మేనేజర్, అసిస్టెంట్ మేనే… Read More
కీలక అనుచరుడి దారుణ హత్య: మంత్రి పేర్ని నాని కన్నీటిపర్యంతంకృష్ణా: మచిలీపట్నంలో దారుణ హత్యకు గురైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, తన అనుచరుడు మోకా భాస్కర్ రావు మృతదేహానికి రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర… Read More
0 comments:
Post a Comment