అమరావతి : కోస్తాంధ్ర, తమిళనాడు తీరం వైపు తుఫాను దూసుకొస్తోంది. మరో 12 గంటల్లో వాయుగుండం తుఫానుగా మారుతోందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర వాయుగుండం శ్రీలంక తీరానికి దగ్గరగా కదులుతోందని వివరించారు. తీవ్ర వాయుగుండం ...శ్రీలంకలోని ట్రికోమాలికి తూర్పుదిశగా 870 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయ దిశగా 1210 కిలోమీటర్లు,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Waf3sL
మరో 12 గంటల్లో తుఫాన్ : తీవ్ర తుఫానుగా మారి తమిళనాడు, కోస్తాంధ్రకు భారీ వర్షాలు
Related Posts:
మందేస్తూ, చిందేస్తూ.. డ్యాన్స్ బార్లో పట్టుబడ్డ పెద్దోళ్లు.. మున్సిపల్ అధికారులుముంబై : అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు అడ్డదారులు తొక్కారు. పెద్దోళ్లతో దోస్తీ కట్టి తానాతందానా ఆడారు. ప్రభుత్వ ఉద్యోగులుగా సక్రమంగా మెలగాల్స… Read More
హిందూ తీవ్రవాదం ఒక చారిత్రక సత్యం, ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు : కమలహాసన్తమిళనాడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధ్యక్షుడు, కమలహాసన్ గాంధిని చంపిన నాథూరాం గాడ్సే పై చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసు నేపథ్యంలో… Read More
ఫెడరల్ ఫ్రంట్ యాత్ర .. కేసీఆర్ వెళ్ళిన చోటల్లా చంద్రబాబు గురించి ఏం చెప్తున్నారో తెలుసా ?టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఆయన వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతల వద్దకు వెళ్తున… Read More
అనుక్షణం అప్రమత్తం: నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావచ్చు:విజయవాడ: ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందంటూ సర్వేలు తేల్చి చెప్పిన నేపథ్యంలో- ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఆ పార్టీ నాయకులు, కార్యకర్త… Read More
నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలనేషనల్ హైస్పీడ్ రైల్ కార్పోరేషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంద… Read More
0 comments:
Post a Comment