Saturday, April 6, 2019

ప్రచారానికి మిగిలింది 4 రోజులే వైసీపీ మేనిఫెస్టో విడుదలచేసిన జగన్

పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలన్నీ ప్రచారం ఉద్ధృతం చేశారు. లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారానికి కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయపార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఏపీలో టీడీపీ చీఫ్ చంద్రబాబు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉగాదిని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WMjude

Related Posts:

0 comments:

Post a Comment