పోలింగ్కు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలన్నీ ప్రచారం ఉద్ధృతం చేశారు. లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారానికి కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయపార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఏపీలో టీడీపీ చీఫ్ చంద్రబాబు గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉగాదిని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WMjude
ప్రచారానికి మిగిలింది 4 రోజులే వైసీపీ మేనిఫెస్టో విడుదలచేసిన జగన్
Related Posts:
బీజేపీకి షాక్ ఇచ్చిన త్రిబుల్ షూటర్, కాంగ్రెస్ లోకి స్వంతత్ర పార్టీ అభ్యర్థి: అయోమయంలో కమలం !బెంగళూరు: కర్ణాటకలోని కుందగోళ్ శాసన సభ నియోజక వర్గంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శివానంద బెంతూరుకు కాంగ్రెస్ పార్టీ గాలం వేసింది. స్వతం… Read More
చావు కోసం ఆన్లైన్ పోలింగ్... చచ్చిపొమ్మన్న నెటిజన్లు.. యువతి ఆత్మహత్య.నిరాశ, నిస్పృహలో కూరుకుపోయిన వారెవరైనా ఆత్మహత్య గురించి మాట్లాడితే వారిని ఓదార్చుతాం. ఆ ప్రయత్నాన్ని విరమింపజేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాం. చచ్చి ఏం… Read More
తెలంగాణా హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నేడు 117 పిటీషన్ల విచారణనేడు తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్ట్ పై వేసిన అన్ని పిటీషన్ల విచారణ జరగనుంది. ఒకే సారి జరుగుతున్న ఈ విచారణ చరిత్ర సృష్టించనుంది. కేసీఆర్ సర్కా… Read More
అధికారం చేపట్టినా అది మూణ్నాళ్ల ముచ్చటే.. బీజేపీపై శరద్ పవార్ జోస్యంముంబై : సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరడంతో రాజకీయ నాయకులంతా ఫలితాలపై దృష్టి పెట్టారు. కేంద్రంలో అధికారం చేపట్టబోయే పార్టీల భవిష్యత్తుపై అంచనా వే… Read More
వీడెక్కడి మొగుడురా బాబూ.. భార్య డ్యాన్స్ చేస్తే చంపేసిండు..!పాట్నా : పెళ్లి వేడుకల్లో డ్యాన్సులు చేయడం కామన్. చిన్నా, పెద్దా చిందులు వేస్తూ.. వెడ్డింగ్ సెర్మనీలు ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే ఓ వివాహం సందర్భంగా… Read More
0 comments:
Post a Comment