సార్వత్రిక ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర పునేఠను బదిలీ చేసింది. ఆయన స్థానంలో ఎల్.వి. సుబ్రహ్మణ్యంను ప్రధాన కార్యదర్శిగా నియమించింది. పునేఠను ఎన్నికల విధులతో సంబంధంలేని పోస్టులో నియమించాలన్న ఈసీ.. శనివారం ఉదయం 11 గంటల్లోపు తమ నిర్ణయాన్ని అమలుచేయాలని స్పష్టంచేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2I27MI6
ఏపీ సీఎస్ బదిలీకి కారణమెంటి? 1. జగన్, మోడీ కుట్రలు? 2. చంద్రబాబు తప్పుడు విధానాలు? మీ కామెంట్ ఏంటి?
Related Posts:
Telangana Budget 2020:హరీశ్ రావుకు కేసీఆర్ ప్రత్యేక అభినందనలు, ఏమన్నారంటే..?హైదరాబాద్: తెలంగాణలో ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి హరీశ్ రావును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అభినందించారు. 2020-21 సంవత్సరానిిక… Read More
దేశానికే తలమానికంలా..: పోలీస్ ట్విన్ టవర్స్కు భారీగా బడ్జెట్: చెప్పినదాని కంటే ఎక్కువే..హైదరాబాద్: ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్..తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఓ భారీ ప్రాజెక్టు.. అత్యంత ఆధునికమైనది కూడా. పోలీసు వ్యవస్థను ఆధునికీకరించ… Read More
maruthi rao suicide:మారుతీరావు ఆత్మహత్యకు కారణమిదే..? స్నేహితులు ఏం చెప్పారంటే..?మారుతీరావు ఆత్మహత్యకు ఆస్తి వివాదాలు, లావాదేవీలు కారణం కాదని అతని స్నేహితులు, సోదరుడు శ్రవణ్ చెప్తున్నారు. ప్రణయ్ హత్య కేసుకు సంబంధించి చార్జిషీట్ అని… Read More
maruthi rao suicide: ఆస్తి వివాదాలు లేవు, మే 15 నుంచి అన్నతో మాట్లాడటం లేదు: శ్రవణ్మారుతీరావు ఆత్యహత్యకు సోదరుడు శ్రవణ్తో విభేదాలే కారణమని ప్రచారం జరుగుతోంది. కుమారులపై ఆస్తి రాయాలని ఒత్తిడి తీసుకురావడంతో సూసైడ్ చేసుకున్నారనే ఊహాగాన… Read More
Coronavirus : కొత్తగా మరో 6 కరోనా పాజిటివ్ కేసులు.. 5 కేరళలో, ఒకటి తమిళనాడులో..కేరళలో మరో ఐదుగురికి కరోనా వైరస్ సోకింది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడం గమనార్హం. ఆ ఐదుగురిలో ముగ్గురు ఇటీవలే ఇటలీ వెళ్లి వచ్చారని.. వారి ను… Read More
0 comments:
Post a Comment