ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 3వ దశ పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ప్రచారం ముగిసింది. దేశవ్యాప్తంగా 116 నియోజకవర్గాల్లో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. ఈ దఫాలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు అదృష్టాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. యూపీ నుంచే బీజేపీ పతనం!.. మోడీని సాగనంపడం ఖాయమని మాయా జోస్యం!
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ViDCGO
Monday, April 22, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment