2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు లో కొత్తపట్నం మండలం పూర్తిగా చేరింది. ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఇక్కడ నుండి ఒక సారి గెలిచారు. ప్రకాశం పంతులు మరణం తరువాత స్వతంత్ర అభ్యర్ధిగా బివి లక్ష్మీనారాయణ రెండు సార్లు గెలుపొందా రు. కమ్యూనిస్టు యోధులు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2WWLbjP
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఒంగోలు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Related Posts:
నిమ్మగడ్డ ఆఫీసులో వాస్తు మార్పులు- ఆయన లేనప్పుడే- ఎవరి ఆదేశాలో తేల్చేందుకు విచారణ...ఏపీ ఎన్నికల కమిషనర్ గా తిరిగి నియమితులైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వచ్చీ రాగానే కొరడా ఝళిపించారు. దాదాపు నాలుగు నెలల తర్వాత తాజాగా బాధ్యతలు చేపట్టిన నిమ్… Read More
సిగ్గు తెచ్చుకో సోదరి, ఎవరో అందరికీ తెలుసు: టీడీపీ అనిత కౌంటర్, తుగ్లక్ పాలన అనివికేంద్రీకరణ బిల్లు ఆమోదంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే టీడీపీ మహిళా నేత అనిత..… Read More
కరోనా వైరస్: గుడ్ న్యూస్: భారీగా పెరిగిన రికవరీలు - కేంద్రం కీలక ప్రకటనదేశంలో కరోనా మహమ్మారికి సంబంధించి భిన్నదృశ్యాలు చోటుచేసుకున్నాయి. ఓ దిక్కూ వైరస్ వేగంగా వేగంగా వ్యాపిస్తూ కొత్త కేసులు వెల్లువలా పెరుగుతుంటే... మరోవైప… Read More
చాలా రోజులకు సీన్లోకి వంగవీటి రాధా... రాజధాని ఉద్యమ పోరుపై కీలక కామెంట్స్...గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అపజయం తర్వాత మాజీ ఎమ్మెల్యే,టీడీపీ నేత వంగవీటి రాధా అడపాదడపా మాత్రమే ప్రజల్లో కనిపిస్తున్నారు. కొన్నాళ్లుగా అంతగా యాక్టివ… Read More
సంచలన అధ్యయనం... వెలుగులోకి కరోనా కొత్త లక్షణాలు... జుట్టు రాలిపోవడం కూడా..?దగ్గు,జ్వరం,తలనొప్పి,విరేచనాలు,నీరసం,వాసన కోల్పోవడం,శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు.. ఇవీ ఇప్పటివరకూ మనకు తెలిసిన కరోనా లక్షణాలు. కానీ మరికొన్ని కొత్త లక్… Read More
0 comments:
Post a Comment