Thursday, April 4, 2019

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: మ‌ద‌న‌ప‌ల్లె నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా రామ‌స‌ముద్రం మండ‌లం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చేరింది. 2009 లో ర‌ద్దు అయిన వాయ‌ల్పాడు నియోజ‌క‌వ‌ర్గంలో న‌ల్లారి అమ‌ర‌నాధ‌రెడ్డి నాలుగు సార్లు ఎన్నిక‌య్యారు. ఆయన మర్రి చెన్నారెడ్డి, అంజ‌య్య , భ‌వ‌నం క్యాబినెట్‌లో ప‌ని చేసారు. అమ‌ర‌నాధ‌రెడ్డి కుమారుడు కిర‌ణ్ కుమార్ రెడ్డి వాయ‌ల్పాడు నుండి మూడు సార్లు, పీలేరు నుండి ఒక‌సారి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2K1Utcn

Related Posts:

0 comments:

Post a Comment