Thursday, April 4, 2019

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పీలేరు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోక‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా ర‌ద్ద‌యిన వాయ‌ల్పాడు నియోజ‌క‌వ‌ర్గం లోని గుర్రంకొండ‌, క‌ల‌క‌డ‌, క‌లికిరి, వాయ‌ల్పాడు, కెవి ప‌ల్లె మండ‌లాలు పీలేరు నియోజ‌క‌వ‌ర్గంలో చేరాయి. ఉమ్మ‌డి ఏపి చివ‌రి ముఖ్య‌మంత్రి న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుండి ప్రాతినిధ్యం వ‌హించారు. అంత‌కు ముందు వాయ‌ల్పాడు నియోక‌వ‌ర్గం నుండి మూడు సార్లు గెలిచారు. కిర‌ణ్ తండ్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UsZLSf

Related Posts:

0 comments:

Post a Comment