దేశవ్యాప్తంగా నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే మూడు విడతల పోలింగ్ పూర్తయ్యింది. మూడువిడతలకు సంబంధించిన ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇక నాలుగో విడతలో మొత్తం 8 రాష్ట్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 71 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. బిహార్-5, జార్ఖండ్-5, మధ్యప్రదేశ్-6, మహారాష్ట్ర-17, ఒడిశా-6, రాజస్థాన్-13, ఉత్తర్ ప్రదేశ్-13,
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2V8rHwc
లోక్సభ ఎన్నికలు 2019: బెంగాల్లో పోలింగ్ హింసాత్మకం,బాబుల్ సుప్రియో కారు ధ్వంసం
Related Posts:
జేసి ఇలాకాలోకి జగన్: నేడు తాడిపత్రిలో ప్రచార సభ : వైసిపి లోకి జేసి కీలక అనుచరులు...!ఎన్నికల వేళ అసలైన రాజకీయానికి తెర లేచింది. వైసిపి అధినేత జగన్ చాలాకాలం తరువాత తాడిపత్రిలో కాలు పె డుతున్నారు. జేసి బ్రదర్స కు కంచుకోటగా ఉన్న… Read More
రైల్ ప్రయాణికులకు మసాజ్ చైర్స్రైలు ప్రయాణికులకు మరిన్ని అధునిక సౌకర్యాలు కల్పించడంతోపాటు ,రైల్వే స్టేషన్ల ఆధునికరణకు నడుంబింగించింది రైల్వే శాఖ ,ఇప్పటికే స్టేషన్ల ఆధునికరణ తోపాటు ,… Read More
అంతరిక్ష ఆర్మీ తయారుచేస్తున్న చైనాఢిల్లీ : ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం అంతరిక్షంపై అజమాయిషీ కోసం పోటీ పడుతున్నాయి. ప్రపంచంలో నెంబర్ వన్గా నిలవాలని కాంక్షించే చైనా కూడా ఈ విషయంలో తానేమీ… Read More
జనసేన తుది జాబితా విడుదల .. 3 ఎంపీ , 19 మంది ఎమ్మెల్యే అభ్యర్థులునామినేషన్లకు కొన్ని గంటల సమయం ఉన్న నేపధ్యంలో జనసేన తుది జాబితా వెల్లడించింది. అభ్యర్ధుల లిస్ట్ను విడుదల చేసిన జనసేన పార్టీ శాసనసభ, లోక్ సభ స్థానాలకు … Read More
సప్నా చౌదరిని రాహుల్ పెళ్లి చేసుకోవాలన్న బీజెపి..! దుమారం రేపుతున్న హరియాణా గాయని..!!చండీగఢ్/హైదరాబాద్ : సప్నా చౌదరి. ఈమె పేరు మోసిన హరియాణా గాయని, మంచి డాన్సర్ కూడా.! 2018లో నెట్లో అత్యధికులు సెర్చ్ చేసిన సెలబ్రిటీల్లో ఆమెకూడా ఒకరన… Read More
0 comments:
Post a Comment