ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని, ఏపీ ఎన్నికల అధికారిని ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగాయని , ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని , ఈవీఎంలు త్యామ్పరింగ్ కు అవకాశం వుందని మాట్లాడిన మాటలపై జీవీఎల్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు .
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UfDZgF
చంద్రబాబుకు 2014లో ఈవీఎంలపై అనుమానాలు రాలేదెందుకో ... జీవీఎల్ సెటైర్
Related Posts:
రైతు సమస్యలు, నిరుద్యోగంపైనే ఫోకస్: ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసిన మహావికాస్ అగాడీముంబై: గురువారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో మహావికాస్ అగాడీ కామన్ మినిమమ్ ప్రోగ్రాంను విడుదల చేసింది. ఇంద… Read More
#JaganFailed CM: సోషల్ మీడియాలో హల్ చల్: రాజధాని విషయంలోనూ..ఇలా..!ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియా వేదికగా నెగటివ్ క్యాంపెయిన్ నడుస్తోంది. ప్రత్యేకంగా హాష్ టాగ్స్ తో జగన్ ఫెయిల్డ్ సీఎం అనే పేరుతో వ్యతిరేక… Read More
ఏపీ భవిష్యత్కు ప్రతీక అమరావతి, పోలీసుల సాక్షిగా అమరావతిలో రాళ్లు, చెప్పుతో దాడి: చంద్రబాబుఅమరావతి పర్యటనలో భాగంగా రాళ్లతో దాడులు చేయడాన్ని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఖండించారు. రాజధాని ప్రాంతాన్ని పరిశీలించే క్రమంలో దాడులు చేయడం సరి… Read More
షాకింగ్: అయిదు నెలల కిందట నిశ్చితార్థం..వచ్చే ఏడాది పెళ్లి: అంతలోనే ప్రేమికుల ఆత్మహత్య.. !బెంగళూరు: కర్ణాటకలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. చిన్న కారణానికే వారు బలవన్మరణానికి పాల్పడ్డారు. కర్ణాటకలోని హుబ్బళ్ల… Read More
చెట్లు రాత్రివేళల్లో ఆక్సిజన్ విడుదల చేస్తాయి:\"ఐన్స్టీన్\" ఇమ్రాన్ ఖాన్, ట్రోలింగ్ షురూ..!కరాచీ: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలసి మాట్లాడుతారో తెలియక మాట్లాడుతారో అర్థం కాదు. తాజాగా రాత్రివేళల్లో చెట్లు ఆక్సిజన్ను విడుదల చేస్తాయంటూ వ… Read More
0 comments:
Post a Comment