ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని, ఏపీ ఎన్నికల అధికారిని ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగాయని , ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని , ఈవీఎంలు త్యామ్పరింగ్ కు అవకాశం వుందని మాట్లాడిన మాటలపై జీవీఎల్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు .
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UfDZgF
చంద్రబాబుకు 2014లో ఈవీఎంలపై అనుమానాలు రాలేదెందుకో ... జీవీఎల్ సెటైర్
Related Posts:
చంద్రబాబు కాళ్లు మొక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క: దేవాన్ష్కూ: రాఖీ కట్టిన మాజీమంత్రులుహైదరాబాద్: రక్షాబంధన్.. అన్నా చెల్లళ్ల అనురాగానికి ప్రతీక. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజును రక్షాబంధన్గా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోం… Read More
గాల్లోకి ఎగిరిన యూఎస్ విమానం: ఆప్ఘాన్ మహిళకు నొప్పులు, పైలట్ అప్రమత్తతో సేఫ్కాబూల్: తాలిబన్ల అరాచకాల భయంతో ఆప్ఘాన్ ప్రజలు దేశం విడిచిపారిపోతున్న విషయం తెలిసిందే. బతికుంటే చాలనుకుని అక్కడే ఆస్తులన్నింటినీ వదిలేసుకుని విదేశాలకు … Read More
మోసం, కేసీఆర్ ట్విన్స్: రేవంత్ రెడ్డి ఘాటు విమర్శలుసమయం దొరికితే చాలు విమర్శలు చేయడానికి.. ఇక సీఎం, ప్రతిపక్ష నేతల మధ్య అయితే చెప్పక్కర్లేదు. సీఎం కేసీఆర్పై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఫైరయ్య… Read More
బండి పాదయాత్ర కన్ఫామ్.. 28వ తేదీ నుంచేతెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర తేదీ ఖరారయ్యింది. ఇదివరకు రెండుసార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నెల 24 నుంచి ప్రజా సంగ్రామ యాత్ర చేస్తానన… Read More
లీక్డ్ ఆడియోలపై సీరియస్గా స్పందించిన వాసిరెడ్డి పద్మ: కొడ్తారంటూ లోకేష్పై విజయసాయిరెడ్డిఅమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వమని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆదివారం ఆమె మీడియాతో మా… Read More
0 comments:
Post a Comment