ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. చంద్రబాబు ఎన్నికల సంఘాన్ని, ఏపీ ఎన్నికల అధికారిని ఎన్నికల నిర్వహణలో అవకతవకలు జరిగాయని , ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని , ఈవీఎంలు త్యామ్పరింగ్ కు అవకాశం వుందని మాట్లాడిన మాటలపై జీవీఎల్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు .
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UfDZgF
Monday, April 15, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment