కొలంబో: శ్రీలంక మరోసారి రక్తమోడింది. అయితే ఈసారి భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 15 మంది చనిపోయారు. ఇందులో ఆరుమంది పిల్లలు ఉన్నట్లు సమాచారం.రాత్రి సమయంలో భద్రతాబలగాలకు అనుమానాస్పద ఇస్లాం మిలిటెంట్లకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో వీరంతా మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం ఇస్లాం మిలిటెంట్లు అంపారాలోని సైంతమరతు ప్రాంతంలో నక్కి ఉన్నారని తెలుసుకున్న శ్రీలంక భద్రతాదళాలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LamkrA
శ్రీలంకలో భద్రతా దళాల కాల్పులు...15 మంది మృతి, మృతుల్లో ముగ్గురు మిలిటెంట్లు
Related Posts:
ఢిల్లీలో అగ్నిప్రమాదం : 50 మందిని రక్షించిన సిబ్బందిన్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో అగ్నిప్రమాదం జరిగింది. ఎప్పుడూ రద్దీగా ఉండే పార్లమెంట్ స్ట్రీట్లో ఓ స్టోర్లో మంటలు అంటున్నారు. ఇక్కడ ప్రముఖులు ఉండ… Read More
1170 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు, 103 ఉగ్రవాదుల హతంన్యూఢిల్లీ : నక్కజిత్తుల పాకిస్థాన్ వైఖరి మారడం లేదు. సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందానికి యదేచ్చగా తూట్లు పొడుస్తోంది. ఈ ఏడాది జూన్ 6 వరకు 1170 సార… Read More
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్కుల జాబితా చూస్తారా? ఆయనకు ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా?అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటర్మీడియట్ వరకు బేగంపేట్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ చదివారనే విషయం మనకు తెలుసు. ఇంట… Read More
పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పిండ ప్రధానం..! ఓయూ విద్యార్థుల వింత నిరసన..!!హైదరాబాద్ : ఓయూ లో మళ్లీ రాజకీయ అలజడి మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుకు వినూత్న తరహాలో నిరసన తెలిపారు విద్యార్థులు. ఉస్మాని… Read More
జగన్ కేబినెట్ ఫైనల్ లిస్ట్: బీసీ -ఎస్సీ వర్గానికి ప్రాధాన్యత.. చాన్స్ ఎవరెవరికి దక్కిందంటే..ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన కేబినెట్ను ఖరారు చేసారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం తన డ్రీం కేబినెట్కు తుది రూపు ఇచ్చారు. సామాజిక-ప్రాంతీయ సమతుల్య… Read More
0 comments:
Post a Comment