కొలంబో: శ్రీలంక మరోసారి రక్తమోడింది. అయితే ఈసారి భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 15 మంది చనిపోయారు. ఇందులో ఆరుమంది పిల్లలు ఉన్నట్లు సమాచారం.రాత్రి సమయంలో భద్రతాబలగాలకు అనుమానాస్పద ఇస్లాం మిలిటెంట్లకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో వీరంతా మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం ఇస్లాం మిలిటెంట్లు అంపారాలోని సైంతమరతు ప్రాంతంలో నక్కి ఉన్నారని తెలుసుకున్న శ్రీలంక భద్రతాదళాలు
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LamkrA
శ్రీలంకలో భద్రతా దళాల కాల్పులు...15 మంది మృతి, మృతుల్లో ముగ్గురు మిలిటెంట్లు
Related Posts:
విషాదం: కృష్ణా నదిలో పుట్టి మునిగి.. నలుగురు గల్లంతుహైదరాబాద్: నారాయణపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మక్తల్ మండలం పస్పల వద్ద కృష్ణా నదిలో పుట్టి మునిగి నలుగురు గల్లంతయ్యారు. పస్పల నుంచి కురవపురంక… Read More
బిగ్ ట్విస్ట్... 'షాహీన్బాగ్' ఆందోళనలు బీజేపీ ప్లానే... ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు...కరోనా వైరస్కు ముందు పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. సీఏఏ వ్యతిరేక,అనుకూల వర్గాలుగా దేశంలోని రాజకీయ పార్టీలు,ప… Read More
జమ్మూకాశ్మీర్లో మళ్లీ అలజడి - సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రదాడిఆర్టికల్ 370 రద్దుతో ప్రత్యేక ప్రతిపత్తి కోల్పోయి, ఇండియాలో పూర్తిగా విలీనమైపోయిన జమ్మూకాశ్మీర్ లో ఏడాది తర్వాత మళ్లీ అలజడి నెలకొంది. సోమవారం సీఆర్పీఎ… Read More
మరో అల్పపీడనం, భారీ వర్షాలు - సీఎం కేసీఆర్ వార్నింగ్ - వరంగల్కు మంత్రి కేటీఆర్‘‘గడిచిన నాలుగైదురోజుల వర్షానికి రాష్ట్రంలోని చెరువులు, జలాశయాలకు వరద పోటెత్తింది. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉంది. కానీ రాబోయే నాలుగు రోజులు చ… Read More
మోడీ స్వాతంత్ర్య దినోత్సవ స్పీచ్ ఎఫెక్ట్: భారత్తో కలిసి పనిచేస్తామంటూ చైనా శాంతి మంత్రంబీజింగ్: ఇటీవల సరిహద్దులో ఉద్రిక్తలకు కారణమైన చైనా ఇప్పుడు శాంతి పాట పాడుతోంది. ఇందుకు ఆగస్టు 15న ఎర్రకోట వేదిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసం… Read More
0 comments:
Post a Comment