Saturday, April 27, 2019

శ్రీలంకలో భద్రతా దళాల కాల్పులు...15 మంది మృతి, మృతుల్లో ముగ్గురు మిలిటెంట్లు

కొలంబో: శ్రీలంక మరోసారి రక్తమోడింది. అయితే ఈసారి భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 15 మంది చనిపోయారు. ఇందులో ఆరుమంది పిల్లలు ఉన్నట్లు సమాచారం.రాత్రి సమయంలో భద్రతాబలగాలకు అనుమానాస్పద ఇస్లాం మిలిటెంట్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీరంతా మృతి చెందారు. శుక్రవారం సాయంత్రం ఇస్లాం మిలిటెంట్లు అంపారాలోని సైంతమరతు ప్రాంతంలో నక్కి ఉన్నారని తెలుసుకున్న శ్రీలంక భద్రతాదళాలు

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2LamkrA

Related Posts:

0 comments:

Post a Comment