Sunday, April 28, 2019

మరో 12 గంటల్లో తుఫాన్ : తీవ్ర తుఫానుగా మారి తమిళనాడు, కోస్తాంధ్రకు భారీ వర్షాలు

అమరావతి : కోస్తాంధ్ర, తమిళనాడు తీరం వైపు తుఫాను దూసుకొస్తోంది. మరో 12 గంటల్లో వాయుగుండం తుఫానుగా మారుతోందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతోన్న తీవ్ర వాయుగుండం శ్రీలంక తీరానికి దగ్గరగా కదులుతోందని వివరించారు. తీవ్ర వాయుగుండం ...శ్రీలంకలోని ట్రికోమాలికి తూర్పుదిశగా 870 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయ దిశగా 1210 కిలోమీటర్లు,

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2UKjBEP

Related Posts:

0 comments:

Post a Comment