ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేయనున్నట్లు ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకటించింది. ఉదయం 11 గంటలకు ఉదయలక్ష్మి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ ఉదయలక్ష్మి ఫలితాలు విడుదల చేయనున్నారు. ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ bieap.gov.inలో చూసుకోవచ్చని అధికారులు చెప్పారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2uXEqlG
Friday, April 12, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment