దిల్లీ/హైదరాబాద్ : అంతర్జాతీయంగా వినోద- ప్రసార మాధ్యమ (మీడియా) విపణిలో మన దేశ హవా కొనసాగుతోంది. భారత్ 2021 నాటికి అగ్రశ్రేణి 10 విపణుల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అసోచామ్-పీడబ్ల్యూసీ నివేదిక పేర్కొంది. వినోదం పంచడం, తాజా వార్తలను ప్రజలకు చేర్చడంలో ఆగ్ర దేశాలతో భారత్ పోటీ పడుతుండడం శుభపరిణామంగా అభివర్ణిస్తున్నారు. ఇక ఈ నివేదికలో ఉన్న ఆసర్తికర విషయాల గురించి తెలుసుకుందాం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VeWseV
మీడియా రంగంలో దూసుకుపోతున్న భారత్..! 10 అగ్రశ్రేణి దేశాల సరసన ఇండియా..!!
Related Posts:
ఆరు నెలల్లో అన్ని వైఫల్యాలే... జగన్ పాలనపై చంద్రబాబు నాయుడు ఫైర్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి ఆరునెలలు పూర్తి చేసుకున్న సంధర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలు విమర్శలు చేశారు. ఆరునెలల్లో ప్రభుత్వం అన్ని రంగా… Read More
#RIPHumanity:హ్యాష్ట్యాగ్తో ప్రియాంకకు సంఘీభావం, ఉరే సరి అని నెటిజన్ల ట్వీట్లువెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యపై దేశవ్యాప్తంగా నిరసనజ్వాల ఎగిసిపడుతోంది. నలుగురు నిందితులను కఠినంగా శిక్ష విధించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇటు … Read More
ప్రియాంక రెడ్డి హత్య: పోలీసుల తీరుపై మహిళా జాతీయ కమిషన్ సభ్యురాలి ఆగ్రహంహైదరాబాద్: పక్కా ప్రణాళిక ప్రకారమే వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య జరిగి ఉండవచ్చని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు శ్యామల కుందర్ అభిప్రాయపడ్డారు. శ… Read More
priyanka reddy: ప్రియాంక రెడ్డి హత్య కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలుహైదరాబాద్: వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి సామూహిక అత్యాచారం, హత్య కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఓ మీడియా ఛానల్ ఈ మేరకు కథనాలను… Read More
సీఎం కేసీఆర్ ఎక్కడ?: గేటుకు తాళం, మహిళా వైద్యురాలి ఇంటి వద్ద ఉద్రిక్తత, నేతల అడ్డగింతహైదరాబాద్: శంషాబాద్లో దారుణ హత్యకు గురైన మహిళా వెటర్నరీ వైద్యురాలి ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మృతురాలి కుటుంబసభ్యులు నివా… Read More
0 comments:
Post a Comment