దిల్లీ/హైదరాబాద్ : అంతర్జాతీయంగా వినోద- ప్రసార మాధ్యమ (మీడియా) విపణిలో మన దేశ హవా కొనసాగుతోంది. భారత్ 2021 నాటికి అగ్రశ్రేణి 10 విపణుల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అసోచామ్-పీడబ్ల్యూసీ నివేదిక పేర్కొంది. వినోదం పంచడం, తాజా వార్తలను ప్రజలకు చేర్చడంలో ఆగ్ర దేశాలతో భారత్ పోటీ పడుతుండడం శుభపరిణామంగా అభివర్ణిస్తున్నారు. ఇక ఈ నివేదికలో ఉన్న ఆసర్తికర విషయాల గురించి తెలుసుకుందాం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JUC6X6
మీడియా రంగంలో దూసుకుపోతున్న భారత్..! 10 అగ్రశ్రేణి దేశాల సరసన ఇండియా..!!
Related Posts:
కమెడియన్ పృధ్వీ కి కీలక పదవినిచ్చిన జగన్ .. పృధ్వీ కే ఎందుకంటేతిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా నడిచే భక్తి చానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ కు చైర్మన్ గా కీలక పదవిని కమెడియన్ పృధ్వీకి ఇవ్వాలని నిర్ణయం తీసు… Read More
బీజేపి యేతర రాష్ట్రాల మనుగడ కష్టమేనా..? బెంగాల్లో రావణ కాష్టం ఆరేదెప్పుడు..??కోల్ కత/హైదరాబాద్ : శివసేప ఛీప్ మొన్నామద్య ఇచ్చిన ప్రకటన ప్రకారం బీజేపి యేతర రాష్టాలు మనగలగడం కష్టమేనా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. పశ్చిమ … Read More
డిస్పోజబుల్ కప్పులో టీ తాగుతున్నరా..! ఐతే రోగాలను కొని తెచ్చుకున్నట్టే..!!హైదరాబాద్ : టీ తాగిన తర్వాత పేపర్ కప్పును నలిపి డస్ట్ బిన్ లో వేస్తామో అంతే కసిగా కనిపించకుండా ప్రజల ప్రాణాలను ఆ కప్పు నలిపేస్తున్నట్టు పరిశోధనల్లో తే… Read More
మాజీ భార్యను మట్టుబెట్టాలనుకున్నాడు..మహిళ చాకచక్యంతో అడ్డంగా దొరికాడుఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై ఉన్మాదుల దాడులు ఎక్కువైపోతున్నాయి. కొందరు తమను ప్రేమించనందుకు యువతులను హత్య చేస్తుంటే, మరికొందరు సొంత భార్యలన… Read More
నలుగురు ఔట్, నలుగురు ఇన్.. మూడు కాంగ్రెస్, ఒకటి లోబోకు... ఇదీ సావంత్ క్యాబినెట్పనాజీ : గోవాలో అధికార బీజేపీ బలం పెరగడంతో ఇన్నాళ్లు తమకు అండగా నిలిచిన వారిని మెల్లగా పక్కన పెడుతుంది. గోవా ఫార్వార్డ్ పార్టీ, ఇండిపెండెంట్ల నుంచి మంత… Read More
0 comments:
Post a Comment