చెన్నై: జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి చోటు చేసుకున్న వైమానిక దాడుల తరువాత కూడా ఉగ్రవాదం ముప్పు తొలగి పోలేదని, సముద్ర జలాల మీదుగా భారత్ పై దాడి జరిగే ప్రమాదం ఉందంటూ మనదేశ నౌకాదళ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. ఆయన మాటలు నిజమేననిపించేలా ఘటనలు చోటు చేసుకున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ulu4XL
Wednesday, March 6, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment