యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల వేడుకలు భక్త జన సందోహం నడుమ చాలా ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా నాలుగవ రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. నల్లనయ్య గా నరసింహుడు అలంకృతుడై భక్తులకు దర్శనమిచ్చాడు. అలంకార, వాహన సేవలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు ఆలయ పండితులు. యాదాద్రి బ్రహ్మోత్సవాలు ... మత్స్యావతారంలో ఊరేగిన స్వామి .. నేడు కృష్ణావతారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HikRg6
యాదాద్రి బ్రహ్మోత్సవాలు .. కృష్ణావతారంలో ఊరేగిన స్వామి ... నేడు వటపత్ర సాయిగా దర్శనం
Related Posts:
కరోనా సోకిన పనివాళ్ల పట్ల చిరు వినూత్నస్పందన.!మెగాస్టార్ నిర్ణయానికి నెవ్వరపోయిన పరిశ్రమ.!హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి మెగా మనసున్న మారాజు అని మరోసారి రుజువుచేసుకున్నారు. మానవతా హృదయంతో చిరంజీవి స్పందించిన తీరుకు అన్ని వర్గాలనుండి ప్రశంస… Read More
Hyderabad: చెన్నై టూ హైదరాబాద్ షిఫ్ట్, 740 టన్నుల అమోనియం నైట్రేట్, బీరూట్ పేలుళ్ల దెబ్బతో !చెన్నై/ న్యూఢిల్లీ: లెబనాన్ రాజధాని బీరూట్ నగరంలో అత్యంత భారీ పేలుడు జరిగిన తరువాత చెన్నై హార్బర్ లోని గౌడన్ లో అయిదేళ్లుగా మూలుగుతున్న 740 టన్నుల అమో… Read More
క్షణక్షణం ఉత్కంఠ: ముంబైలో ఢిల్లీ వ్యక్తి ఆత్మహత్యాయత్నం, ఐర్లాండ్ నుంచి ఫోన్, పోలీసులు గ్రేట్న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఫేస్బుక్ ఓ నిండు ప్రాణాన్ని నిలబెట్టింది. ఎక్కడో ఐర్లాండ్లో ఉన్న ఫేస్బుక్ ఉద్యోగి.. ఢిల్లీకి చెందిన వ్యక్తి చ… Read More
ఏపీలో కరోనా: భారీగా తగ్గిన కొత్త కేసులు - ఒక్కరోజే 80 మృతి - అగ్నిప్రమాదం ఘటనలో అరెస్టులుఆంధ్రప్రదేశ్ లో గడిచిన వారం రోజులుగా భయానక రీతిలో ఏరోజూ కొత్త కేసులు పదివేలు తక్కువ కాకుండా నమోదవుతూరాగా, తాజా ప్రకటనలో మాత్రం కొత్త కేసుల సంఖ్యలో భార… Read More
నక్సలైట్లలో కలిసిపోతా.. అనుమతివ్వాలని రాష్ట్రపతికి దళిత యువకుడు మొర, వీడియో ట్వీట్..ఇసుక అక్రమాలను అడ్డుకొన్న దళిత యువకుడు వరప్రసాద్.. గుర్తున్నాడు కదా... అయితే అతను సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశార… Read More
0 comments:
Post a Comment