Tuesday, March 5, 2019

నన్ను ఇంటిగడప కూడా తొక్కొద్దంటారా?: టీడీపీ అభ్యర్థి ఎలా గెలుస్తాడో చూస్తా: మాజీమంత్రి

మైదుకూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డికి అధికార తెలుగుదేశం పార్టీలో ఘోర అవమానం ఎదురైంది. వచ్చే ఎన్నికల్లో మైదుకూరు అసెంబ్లీ టికెట్ ను కేటాయిస్తామని హామీ ఇచ్చిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. చివరి నిమిషంలో ఆయనకు మొండిచెయ్యి చూపారు. కనీసం ఎమ్మెల్సీగానైనా అవకాశం ఇస్తానని భరోసా ఇవ్వలేదని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TvUfOr

Related Posts:

0 comments:

Post a Comment