మైదుకూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డికి అధికార తెలుగుదేశం పార్టీలో ఘోర అవమానం ఎదురైంది. వచ్చే ఎన్నికల్లో మైదుకూరు అసెంబ్లీ టికెట్ ను కేటాయిస్తామని హామీ ఇచ్చిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. చివరి నిమిషంలో ఆయనకు మొండిచెయ్యి చూపారు. కనీసం ఎమ్మెల్సీగానైనా అవకాశం ఇస్తానని భరోసా ఇవ్వలేదని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TvUfOr
Tuesday, March 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment