న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి వస్తుందని ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ప్రీపోల్ సర్వేలో వెల్లడైంది. కీలకమైన ఉత్తర ప్రదేశ్లో 2014 కంటే సీట్లు తగ్గినప్పటికీ, ఇటీవల వచ్చిన ప్రీపోల్ సర్వేల కంటే ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటాయని తేలింది. చదవండి: మళ్లీ మోడీదే గెలుపు, ఏపీ, తెలంగాణలలో ఏ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Hal44Z
ఇండియా టీవీ సర్వే: యూపీలో పెరిగిన బీజేపీ బలం: అభినందన్-సర్జికల్ స్ట్రైక్స్ క్రెడిట్ ఎవరికిచ్చారంటే?
Related Posts:
ఇరిగేషన్ స్కాం: అజిత్ పవార్కు క్లీన్చిట్, ఆరోపణలను కొట్టేసిన బాంబే హైకోర్టు బెంచ్ముంబై: ఎన్సీపీ నేత అజిత్ పవార్కు ఇరిగేషన్ కుంభకోణం కేసులో భారీ ఊరట లభించింది. మహారాష్ట్ర అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ఆయనకు క్లీన్చిట్ ఇచ్చింది. నాగ్ప… Read More
ఉన్నావ్ అత్యాచార ఘటన: నిరసనల సందర్భంగా ఆరేళ్ల కూతురుపై పెట్రోల్ పోసిన తల్లిఉన్నావ్ అత్యాచార బాధితురాలు ఢిల్లీలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే తన కూతురికి సత్వర న్యాయం జరగాలంటే నిందితులను … Read More
దిశ నిందితుల ఎన్కౌంటర్:పాలమూరు ఆస్పత్రి నుంచి చటాన్పల్లి వద్దకు ఎన్హెచ్ఆర్సీ, మీడియాకు..దిశపై లైంగికదాడి చేసి, హతమార్చిన నిందితుల మృతదేహాలను జాతీయ మావన హక్కుల కమిషన్ సభ్యులు పరిశీలించారు. మహబూబ్నగర్ ఆస్పత్రిలో మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జ… Read More
Disha case encounter : దిశ ఘటన ఆ సినిమాలో .. ఈ నిర్ణయం తీసుకుంది ఎవరో తెలుసా !దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితుల ఎన్ కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మెజారిటీ ప్రజలు పోలీసు తీసుకున్న నిర్ణయాన్ని, అత్యాచార… Read More
తెలంగాణలో తోలి జిరో ఎఫ్ఐఆర్ నమోదు.. ఫలితాలు ఇస్తున్న ప్రచారంతెలంగాణ రాష్ట్రంలో తొలి జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది. వరంగల్ నగరంలోని సుభేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని శాయంపేట గ… Read More
0 comments:
Post a Comment