ఎన్నికల షెడ్యూల్ విడుదల కావటంతో తెలుగు దేశం పార్టీ ఏపిలో ఎన్నికలకు సిద్దంగా ఉందని ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు ప్రకటించారు. ప్రజలు తమ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేసారు. అందరికీ అభివృద్ది ఫలాలను అం దచేసామని వివరించారు. ఏపిలో ఉండకుండా ఏపిలో ఓట్లు అడుగుతున్న వైసిపి నేతలకు ఓటు వేస్తే కేసీఆర్ కు వేసి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2HrWk7M
ఎన్నికలకు సిద్దం : ఓట్ల విషయంలో జాగ్రత్త : జగన్ కు ఒక్క సీటు వచ్చినా కేసీఆర్ దే..!
Related Posts:
కఠిన నిర్ణయాలు, కీలక మార్పులు.. కేసీఆర్ అభివృద్ధి ఎజెండా..!హైదరాబాద్ : ప్రజలకు మేలు చేయడమే లక్ష్యం. పాలనలో కీలక మార్పులు, కఠిన నిర్ణయాలు తప్పవు. ప్రజాస్వామ్య పరిపాలనలో ప్రజాకోర్టును మించిన న్యాయస్థానం లేదు. ఇద… Read More
మన్ కీ బాత్ షాదీ.. మోడీ మాటలే పెళ్లి మంత్రాలుమంగళూరు : ప్రధాని నరేంద్ర మోడీపై అభిమానం వెల్లివిరుస్తోంది. మరోసారి మోడీని ప్రధానిని చేయాలనే ఆకాంక్ష బలపడుతోంది. ఆ క్రమంలో కొందరు యువకులు వినూత్న ఆలోచ… Read More
తెలుగింటి ఆడపడుచు సుమలతతో చర్చలు, ఎంపీగా పోటీపై కాంగ్రెస్ నిర్ణయం, త్రిబుల్ షూటర్ ఎంట్రీ!బెంగళూరు: కర్ణాటకలోని మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తాను అంటున్న స్యాండిల్ వుడ్ రెబల్ స్టార్, దివంగత అంబరీష్ సతీమణితో తాము మాట్లాడి అన్ని … Read More
దేశవ్యాప్తంగా మరిన్ని ఆత్మాహుతి దాడులు జరుగుతాయనే సమాచారం ఉంది: విదేశాంగ కార్యదర్శి గోఖలేపుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్… Read More
తెలుగు భాషామతల్లి ముద్దు బిడ్డ ద్వానా శాస్త్రి ఇక లేరుఆయన తెలుగు భాషామతల్లికి సాహిత్య సుమ మాలలు వేశారు. అద్భుతమైన తన రచనలతో తెలుగు సాహిత్యంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. తెలుగు సాహిత్యానికి వెలుగ… Read More
0 comments:
Post a Comment